tag:blogger.com,1999:blog-78907757411669168912024-03-14T15:04:09.042+05:30ఈనాడు - చదువుచదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.comBlogger208125tag:blogger.com,1999:blog-7890775741166916891.post-18913815214943581122015-03-03T13:12:00.001+05:302015-03-03T13:12:13.637+05:30ఈనాడు - చదువు: పరీక్షల్లో మెరుగైన ఫలితం కోసం...<a href="http://chaduvupage.blogspot.com/2015/03/blog-post.html?spref=bl">ఈనాడు - చదువు: పరీక్షల్లో మెరుగైన ఫలితం కోసం...</a>చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-68471618239908219782015-03-03T13:03:00.000+05:302015-03-03T13:03:55.390+05:30పరీక్షల్లో మెరుగైన ఫలితం కోసం... <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhQEm_y8QFCBY5LCVkuSN9qzcDHX-1AQl7rQXbYns9zD554n72rvXr0kqFB7TR0dB2mGUXRzuPFv7c-h_SQGmOHhvcNIJtEN16w2yzl2rWoUHKhU_GaVZi5wIDLE1Et5hgh6zV4C9yTZsMY/s1600/exam+season.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhQEm_y8QFCBY5LCVkuSN9qzcDHX-1AQl7rQXbYns9zD554n72rvXr0kqFB7TR0dB2mGUXRzuPFv7c-h_SQGmOHhvcNIJtEN16w2yzl2rWoUHKhU_GaVZi5wIDLE1Et5hgh6zV4C9yTZsMY/s1600/exam+season.jpg" height="640" width="278" /></a></div>
<br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-39884937319042375932014-12-30T16:27:00.001+05:302014-12-30T16:27:58.460+05:30మెడికల్ ఎంట్రన్సుల్లో ఏది ఎంచుకోవాలి?<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjhF1z-DVqsDyEwmYJJ5rG6qxnkYJDR6HcFezWPdofgTN2DvIdZnNG4tF7ZRfmLWbB3flsL7LHhAmrsbAXEqob1QskkBE7ZZ7QqaFJ3FnNjvCVmfkAsVR5UFnH1psrFv-B-WM5DUYiCBm5g/s1600/medical+entrances.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjhF1z-DVqsDyEwmYJJ5rG6qxnkYJDR6HcFezWPdofgTN2DvIdZnNG4tF7ZRfmLWbB3flsL7LHhAmrsbAXEqob1QskkBE7ZZ7QqaFJ3FnNjvCVmfkAsVR5UFnH1psrFv-B-WM5DUYiCBm5g/s1600/medical+entrances.jpg" /></a></div>
<br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-21545244087677508022014-12-22T20:12:00.000+05:302014-12-22T20:12:52.933+05:30వైమానిక రంగంలో అవకాశాలు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgvucCff8M5vW_gcdFw5iEi0A70iIptQwiwOiW_vE3MgKzUOcKlhEpweKSvUpO4qfc140XmyY5su9BVdEckhLnu9hamDxwl-WkCawVuYacwnYTzYKBW9vk6NPyAYrDOFO-JQV01ehJDa8eV/s1600/arifo.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgvucCff8M5vW_gcdFw5iEi0A70iIptQwiwOiW_vE3MgKzUOcKlhEpweKSvUpO4qfc140XmyY5su9BVdEckhLnu9hamDxwl-WkCawVuYacwnYTzYKBW9vk6NPyAYrDOFO-JQV01ehJDa8eV/s1600/arifo.jpg" height="555" width="640" /></a></div>
<br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-14753007237340911782014-12-22T12:55:00.000+05:302014-12-22T12:55:54.613+05:30ఇంటర్వ్యూ లకు ఇదీ వ్యూహం! <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjBxxO6Z9P-BXV43bCpdgAHG8nBr7bZBLzZZxlho-VfjXLmtJt6tS74fMx14Uy-L0BDB8shv-qdE8sGAqIF_erA2YlNoU9zFAJ6b8QOlVMasx-pH41edNhzf4u9SfVbC5kmJHm5QQoC7yrr/s1600/banne.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjBxxO6Z9P-BXV43bCpdgAHG8nBr7bZBLzZZxlho-VfjXLmtJt6tS74fMx14Uy-L0BDB8shv-qdE8sGAqIF_erA2YlNoU9zFAJ6b8QOlVMasx-pH41edNhzf4u9SfVbC5kmJHm5QQoC7yrr/s1600/banne.jpg" height="640" width="640" /></a></div>
<br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-79339822273709264582014-11-02T12:31:00.000+05:302014-11-02T12:31:28.823+05:30జీ మ్యాట్ కు తయారవటం ఎలా?<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj977LaBnw-TJZ28mW59BQFQHPO01nK3W0p8H5GOiYMSvUG5P0XoAwkaFRA018CJY9Gl5PcBhDX0kLU6YRDB0F6v4y7llZc0aCoSxdwWpAanLxmupE_FvPbS35zj2gSPA7O8tRTAIENdRQz/s1600/jeeva.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj977LaBnw-TJZ28mW59BQFQHPO01nK3W0p8H5GOiYMSvUG5P0XoAwkaFRA018CJY9Gl5PcBhDX0kLU6YRDB0F6v4y7llZc0aCoSxdwWpAanLxmupE_FvPbS35zj2gSPA7O8tRTAIENdRQz/s1600/jeeva.jpg" height="447" width="640" /></a></div>
<br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-73246072606936690352014-10-28T12:50:00.000+05:302014-10-28T12:51:35.007+05:30యూజీసీ నెట్ ... ఈసారి సీబీఎస్ఈ నెట్!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh6xcqEcc5f5eg2gZOLwzV_2kadAhXH76V1-nH1W6Ab_1TuFoqOmaCLjCBi7vWCqtrb5Ipo54vzLQkwXTRp5Kbk_c-vyTGFwThFi2sNiRonMzoF4fxk_-7JjVVCt-0Oeorxd9eJnktwgy16/s1600/net.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh6xcqEcc5f5eg2gZOLwzV_2kadAhXH76V1-nH1W6Ab_1TuFoqOmaCLjCBi7vWCqtrb5Ipo54vzLQkwXTRp5Kbk_c-vyTGFwThFi2sNiRonMzoF4fxk_-7JjVVCt-0Oeorxd9eJnktwgy16/s1600/net.jpg" /></a></div>
<br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-78380856732243927162014-07-02T20:23:00.000+05:302014-07-02T20:24:27.123+05:30ఎంసెట్ ర్యాంకూ.. ఎంబీబీఎస్ సీటూ <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEghrbrEliYCk4cYkqbHU-tykQ8oQx-sEihhlNsGSWpIlUb1DsdaZLsA5I0ggEbtT2vmedCZVDyBXV2xc5MqAUaTKOC6b0xWunSWHeo3mFbXj8Q-x_wwAPJeia5802_boUelqhvy3S4EWSyB/s1600/mbbs.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEghrbrEliYCk4cYkqbHU-tykQ8oQx-sEihhlNsGSWpIlUb1DsdaZLsA5I0ggEbtT2vmedCZVDyBXV2xc5MqAUaTKOC6b0xWunSWHeo3mFbXj8Q-x_wwAPJeia5802_boUelqhvy3S4EWSyB/s1600/mbbs.jpg" height="640" width="406" /></a></div>
<br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-19774672935916216802014-06-25T16:11:00.000+05:302014-06-25T16:17:28.786+05:30ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ గత ఏడాది తీరు.. <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj3TRz4AMt3D9sF7qxG1j0uMNtX_POkTZFQ4RezChM40UAa2ezCKai0gJcftEk-6-b8zEys9FnHgwmVc4YByanftXYq0l7r6FccZQM17PNQN9exJj3w-j8LqSN9DwUVwva216CzV3ZQH8w7/s1600/eamcet+cut+off.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj3TRz4AMt3D9sF7qxG1j0uMNtX_POkTZFQ4RezChM40UAa2ezCKai0gJcftEk-6-b8zEys9FnHgwmVc4YByanftXYq0l7r6FccZQM17PNQN9exJj3w-j8LqSN9DwUVwva216CzV3ZQH8w7/s1600/eamcet+cut+off.jpg" /></a></div>
<br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-65642463871661039932014-06-24T15:49:00.000+05:302014-06-24T15:49:03.064+05:30ఐఐటీ ఎంట్రన్స్ విజేత ఏం చెపుతున్నాడు? <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjHrjW7zxTLgpsf4iUNN-oGOGNMD4WKbxIDr3PqmeG4j0q_oOk3iptbUO3smpKyCshyZdwYT0NHJx9m5z0Jn3B1tKCHcTH0IxYENWWwGIvucZFMWRqmnKs2de2stXI7bX7bqObr32FYhc52/s1600/ranker.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"> <img border="0" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjHrjW7zxTLgpsf4iUNN-oGOGNMD4WKbxIDr3PqmeG4j0q_oOk3iptbUO3smpKyCshyZdwYT0NHJx9m5z0Jn3B1tKCHcTH0IxYENWWwGIvucZFMWRqmnKs2de2stXI7bX7bqObr32FYhc52/s1600/ranker.jpg" /></a></div>
<br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-78271553309056714652013-09-09T13:22:00.000+05:302013-09-09T13:22:33.971+05:30ఎంబీఏకు మ్యాట్ మార్గం<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEifCsMIdA0PgkHC587yyHKDjMZ8NLdCu7A0E4uQ3y5C9gJp30epmyQJkKCI1FtP9O43-vuocp5f2IkoFOLLBdk-n4NfSNVtztSgnybpC6LBEyCkwv0C8nUhhsBTQtZVY13LjWkEHvYSyqEa/s1600/pic.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="301" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEifCsMIdA0PgkHC587yyHKDjMZ8NLdCu7A0E4uQ3y5C9gJp30epmyQJkKCI1FtP9O43-vuocp5f2IkoFOLLBdk-n4NfSNVtztSgnybpC6LBEyCkwv0C8nUhhsBTQtZVY13LjWkEHvYSyqEa/s400/pic.jpg" width="400" /></a></div>
<br /><b>ఎంబీఏ ప్రవేశానికి ఏడాదికి నాలుగుసార్లు జరిగే జాతీయస్థాయి ప్రవేశపరీక్ష 'మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్' (MAT). ప్రసిద్ధ బీ స్కూల్స్తో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 600 విద్యాసంస్థలు ఈ పరీక్ష స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. డిసెంబర్ మ్యాట్ ప్రకటన వెలువడిన సందర్భంగా... దీనిలో మెరుగైన ర్యాంకు సాధించటానికి ఏ అంశాలపౖెె దృష్టి పెట్టాలో పరిశీలిద్దాం!</b><br /><br /><span style="font-size: large;"><b>డి</b></span>గ్రీ ఉత్తీర్ణులే కాకుండా, చివరి సంవత్సరం విద్యార్థులు కూడా మ్యాట్ రాయవచ్చు. దీనికి వయః పరిమితి ఏమీ లేదు. పేపర్ ఆధారితంగా, కంప్యూటర్ ఆధారితంగా- రెండు రకాలుగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఏ పద్ధతినైనా ఎంచుకోవచ్చు.<br />
<br />మ్యాట్ రాయడానికి క్యాట్లో మాదిరి కనీస మార్కుల శాతం నిబంధన ఏమీ లేదు. అందువల్ల డిగ్రీలో తక్కువ మార్కులు వచ్చినవారు కూడా మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో దరఖాస్తు చేసుకోవటానికి ఈ పరీక్ష ఓ చక్కని మార్గంగా ఉంది. ప్రతి ప్రవేశపరీక్షా ఆన్లైన్ పద్ధతిలోకి మారుతున్న ఈ రోజుల్లో ఇంకా కొందరు విద్యార్థులకు కంప్యూటర్ చేరువ కాలేదు. ఇలాంటివారికి పేపర్ బేస్డ్ పద్ధతిలో 'మ్యాట్' నిర్వహించటం అనుకూలం. మల్టిపుల్ చాయిస్ సమాధానాలుండే ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఈ ప్రశ్నపత్రం ఉంటుంది. 150 నిమిషాల్లో 200 ప్రశ్నలను సాధించాల్సివుంటుంది. ప్రతి సరైన జవాబుకూ ఒక మార్కు. తప్పు సమాధానం రాస్తే 1/4 మార్కు కోత విధిస్తారు. ఈ పరీక్ష అభ్యర్థి సాధారణ సామర్థాన్ని పరీక్షించేలా రూపొందింది.<br /><br />డిసెంబరు 1న మ్యాట్ను పేపర్ ఆధారితంగా నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు పరిమితంగా ఉంటే ఈ పరీక్ష కూడా డిసెంబరు 1నే జరుగుతుంది. లేకుంటే డిసెంబరు 7న నిర్వహిస్తారు.<br />విద్యార్థులు అక్టోబరు మొదటి వారం నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. పేపర్ ఆధారిత పరీక్షకు అడ్మిట్ కార్డులను AIMA వెబ్సైట్ http://apps.aima.in/matadmitcard.aspxలో నవంబరు 23 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.<br /><br /><span style="color: red;"><b>ఎలా సంసిద్ధం కావాలి? </b></span><br />విద్యార్థులు మొదట మాక్ మ్యాట్ రాయాలి. ఆన్లైన్లో ఉచితంగా నమూనా మ్యాట్ పరీక్షను రాసే వీలుంది. ఇలా చేస్తే పరీక్ష పద్ధతి అవగాహనకు వస్తుంది. దానికి అనుగుణంగా ఎలా చదవాలో ప్రణాళికీకరించుకోవచ్చు. నమూనా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినపుడు నిరాశపడకూడదు. ఈ పరీక్ష రాయటం స్కోరు కోసం కాదని గుర్తించాలి. ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నదీ, వేటిలో పటిష్ఠంగా ఉన్నదీ గుర్తించటానికి ఈ పరీక్ష ఫలితాలు ఉపయోగపడతాయి. వీటి ఆధారంగా ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి.<br /><br />ప్రతి టాపిక్లోనూ కాన్సెప్ట్పై అవగాహన పెంచుకోవటంపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు- రేషియోస్ అనే అధ్యాయంలో కీలకాంశం ఏమిటో గ్రహించాలి. తర్వాత ప్రశ్నలు సాధన చేయాలి. అన్ని రకాల ప్రశ్నలకూ జవాబులు రాసేలా తయారవ్వాలి. మళ్ళీ ఇదే అధ్యాయంలో మరోసారి ఎక్సర్సైజులు చేయాలి. ఈసారి సమయం చూసుకోవాలి. 40 నిమిషాలకు 40 మాథ్స్ ప్రశ్నలంటే నిమిషానికి ఓ ప్రశ్న. ఒక ఎక్సర్సైజులో 10 ప్రశ్నలుంటే వాటిని 10 నిమిషాల్లో చేయటానికి ప్రయత్నించాలి. కొన్ని ప్రశ్నలకు నిమిషం కంటే ఎక్కువ వ్యవధి పట్టవచ్చు; కొన్నిటికి నిమిషం కంటే తక్కువ సమయం పట్టొచ్చు. మొత్తమ్మీద వాటన్నిటినీ 10 నిమిషాల్లో పూర్తిచేయటం ముఖ్యం. ఈ రకంగా చేస్తే వేగం, కచ్చితత్వం కూడా పెరుగుతాయి. ఒక ప్రధానాంశంలోని అన్ని టాపిక్స్లోని కాన్సెప్టులపై పట్టు వచ్చాక, వాటన్నిటిపై ఓ పరీక్ష రాయాలి. ఉదాహరణతో చెప్పాలంటే- అరిథ్మెటిక్లో రేషియో, పర్సంటేజి, సింపుల్ ఇంటరెస్ట్, కాంపౌండ్ ఇంటరెస్ట్, వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి. ఈ కాన్సెప్టులపై అవగాహన సాధించాక అరిథ్మెటిక్లో పరీక్ష రాసి పరిశీలించుకోవాలి. నేర్చుకున్న అంశాలు దీనివల్ల మరింత పటిష్ఠమవుతాయి. విభిన్నమైన ప్రశ్నల నమూనాలను నిర్దిష్ట వ్యవధిలోనే చేయగలుగుతారు.<br /><br />జనరల్ అవేర్నెస్ మినహాయించి మిగిలిన మూడు విభాగాలకూ ఇదే తీరు పాటించాలి. ఒక్కో విభాగంపై పట్టు సాధించాక పూర్తి నిడివి పరీక్ష అభ్యాసం చేయటం మొదలుపెట్టాలి. ఒకేసారి రెండున్నర గంటల సమయంలో పరీక్ష రాయటానికి శక్తి, సహనం అవసరమవుతాయి. ఇలాంటి నమూనా పరీక్షలు రాశాక సరైన, తప్పు జవాబులు రెంటినీ విశ్లేషించుకోవాలి. ఫలితంగా స్కోరు క్రమంగా మెరుగుపడుతుంది. అసలైన పరీక్షలో సందేహాలకు అతీతంగా మంచి స్కోరు సాధ్యమవుతుంది.<br /><br />సారాంశం ఏమిటంటే... కాన్సెప్టులపై మొదట దృష్టిపెట్టాలి. తర్వాత ఎక్సర్సైజులు చేయాలి. క్రమంగా పూర్తినిడివి పరీక్షలు రాసి, నైపుణ్యాలూ, వ్యూహాలకు పదునుపెట్టుకోవాలి. <br /><br /><span style="color: red;"><b>విభాగాలవారీగా సన్నద్ధత సూచనలు www.eenadu.net చదువు విభాగంలో చూడవచ్చు. </b></span></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7890775741166916891.post-27958995826512431492013-07-09T12:00:00.001+05:302013-07-09T12:01:35.817+05:30నేనో ఐఐటియన్ని... కానీ అందుకు గర్వపడటంలేదు!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjE0P9_OPGbIPw2gy9StrCLF5Ij6tE0xfkT5i3qoLT8W779PrtAHLeiLEe53aekkM0a_Dp0L3nUkpmHvODo-0R9lWhcZdzGODkgBizIrThgL6ulrRXdaYLU0k-EP_iv2oeiRQXYczcCZLuN/s1600/sarath1.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="240" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjE0P9_OPGbIPw2gy9StrCLF5Ij6tE0xfkT5i3qoLT8W779PrtAHLeiLEe53aekkM0a_Dp0L3nUkpmHvODo-0R9lWhcZdzGODkgBizIrThgL6ulrRXdaYLU0k-EP_iv2oeiRQXYczcCZLuN/s400/sarath1.jpg" width="400" /></a></div>
<i><span style="font-size: large;"><b>ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీటు తెచ్చుకున్నంతమాత్రానే భవిత ఉజ్వలంగా మారిపోయినట్టు కాదు. డ్రాపవుట్లుగా మిగిలే ప్రమాదం... పొంచే వుంటుంది! విద్యార్థులు అక్కడి క్యాంపస్ జీవితం గురించి ముందస్తుగానే ఒక అవగాహనతో ఉండటం మేలు. ఇవే విషయాలను ప్రస్తావిస్తూ రూర్కీ ఐఐటీలో పేపర్ అండ్ పల్ప్ టెక్నాలజీ చదువుతున్న <span style="color: red;">నూతక్కి శరత్ </span>తమ క్యాంపస్ పరిస్థితులను ఇలా విశ్లేషిస్తున్నాడు...</b></span></i><br />
<br />
<br />
<span style="color: blue;"><span style="font-size: x-large;"><b>మ</b></span></span>నదేశంలో ప్రాముఖ్యం కలిగిన, ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఐఐటీలు. అందులో ప్రవేశించాలనేది ఎందరో విద్యార్థులు స్వప్నించే విశేషం. ఆ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి కఠినమైన శిక్షణ పొందుతారు. నేను జేఈఈలో సఫలమైన వాళ్ళలో ఒకణ్ణి. ఈ ప్రవేశపరీక్ష ప్రాతిపదికగా సీట్లు కేటాయించే సంస్థలు పదిహేడు. అందులో పదిహేను ఐఐటీలు. మిగతా రెండు కూడా వీటితో పోలిస్తే ఇంచుమించు అదే స్థాయిలోనివే. ఈ సంస్థలు విద్యార్థులకు అత్యున్నత సదుపాయాలు, మంచి ప్రమాణాలు కలిగిన ఉపాధ్యాయులను అందిస్తాయి. ఇవన్నీ నిజాలే అయినప్పటికీ, విద్యార్థులూ, తల్లిదండ్రులూ తెలుసుకోవాల్సిన సంగతులు ఇంకా వేరే ఉన్నాయి.<br />
<br />
పైన ఉన్న శీర్షిక నేనేమి రాయబోతున్నానో చెబుతుంది. అవును, సాధించినదానికి నేనేమీ గర్వపడడం లేదు. అందరిలాగే నేనూ ఈ ప్రవేశాన్ని ఒక కలగా భావించాను. క్యాంపస్లోకి ప్రవేశించేవరకు అంతా బాగానే ఉంది. నిజానికి నాకు ఎన్ఐటీ, జంషెడ్పూర్లో ఇంకో అవకాశం ఉంది. అది ఉపయోగించుకోలేకపోయాను.<br />
<br />
'ఐఐటియన్స్ అందరికీ మంచి ఉద్యోగాలు దొరుకుతాయి' అని సాధారణంగా అందరూ భావిస్తుంటారు. ఈ అభిప్రాయం సరైనది కాదు. అది కేవలం మన బ్రాంచి మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి 'ఐఐటియన్లందరికీ ఉద్యోగాలొచ్చేస్తాయి' అనేదేమీ లేదు. ఇంకా చెప్పాలంటే అనేక ఇతర ప్రైవేటు కళాశాలల విషయంలో కూడా ఇదే నిజం.<br />
<br />
ఏ బ్రాంచి అయినా సరే, ఐఐటీల నుంచి ఉద్యోగాలు పొందిన వారు సగటున సంవత్సరానికి రూ.6 లక్షలు సంపాదిస్తున్నారు. 'అమృత' లాంటి ప్రైవేటు కళాశాలల్లో చదివినవారు కూడా దాదాపుగా ఇంతే సంపాదిస్తున్నారు. మీరు వినే- సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయల ఉద్యోగాలు వందలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దానికోసం మన జీవితాన్ని పణంగా పెట్టలేము, అవును కదా?<br />
<br />
కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ (ఈసీఈ) ఎలక్ట్రికల్, మెకానికల్ ఈ బ్రాంచుల్లో ఉంటేనే అందరూ గొప్పగా అనుకునే ఐఐటియన్ కింద లెక్క. నేను ఈ సంస్థలు నాణ్యత లేవని చెప్పటం లేదు. కానీ ఎక్కువగా ఆశించి నిరాశ పడవద్దని మాత్రమే చెబుతున్నాను. నా అభిప్రాయాలు ప్రతికూలంగా ఉన్నట్లు మీకు అనిపించినా, నియామకాలకు సంబంధించి నేను చెప్పదలచుకున్నదీ, నాకు అనిపించిందీ మాత్రం ఇదే!<br />
<br />
<span style="font-size: large;"><b>అత్యున్నత వసతులు </b></span><br />
ఇక క్యాంపస్ జీవితానికి వస్తే భారతదేశంలోని మిగతా ఇంజినీరింగ్ కళాశాలల కన్నా అత్యున్నత సౌకర్యాలున్న మాట వాస్తవం. ఇక్కడ విద్యార్థులకు 'ఇంటర్న్స్' ఇంకా బాగుంటాయి.<br />
<br />
వ్యక్తిగత, వ్యక్తిత్వ అభివృద్ధికీ, నైపుణ్యాలను పెంచుకోవడానికీ ఇక్కడ అనంతమైన అవకాశాలుంటాయి. రకరకాల హాబీల క్లబ్బుల్లో పాల్గొనటం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది. ఆ సంగతి చాలామందికి వాళ్ల కోర్సు పూర్తి అయ్యాక కానీ అర్థం కాదు. అదృష్టవశాత్తూ నాకది అర్థమైంది. పోటీపడిన ప్రతి అంశంలోనూ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తారు. కేవలం పాల్గొన్నందుకు కూడా సర్టిఫికెట్లు ఇస్తారు. అవి తరువాత మన రెజ్యూమె తయారు చేసుకునేటప్పుడు ఉద్యోగావకాశాలకు చాలా సహాయకరంగా ఉంటాయి.<br />
<br />
<span style="font-size: large;"><b>బోధనను అధికంగా ఆశించకండి </b></span><br />
ఇక ఉపాధ్యాయుల విషయం. ఈ విషయంలో కూడా ఎక్కువ ఆశించనవసరం లేదు. ఎవరికి వారు చదువుకోవాల్సిందే. సబ్జెక్టు వరకూ చూస్తే వాళ్లు అత్యున్నత ప్రమాణాలు కలవారే అనడంలో సందేహం లేదు. కానీ వాళ్లలో కొందరికి బోధించడంలో నైపుణ్యం లేదు. మీరు దక్షిణ రాష్ట్రాలవారై ఉండి హిందీ అర్థం కానివారైతే, ఇలాంటి విద్యార్థులు ఉత్తర రాష్ట్రాల్లో చేరకముందే హిందీ నేర్చుకోవడం మంచిది. మీ ప్రొఫెసర్ అర్థం చేసుకోగల ఇంగ్లిషు మాట్లాడతారనీ, కనీసం ఇంగ్లిషయినా మాట్లాడతారని మాత్రం ఆశించవద్దు.<br />
<br />
నా ఇంటర్ను ఓ కార్పొరేట్ కళాశాలలో పూర్తిచేశాను. అక్కడ చదివిన మిగతావారిలాగే అదొక విద్యాసంస్థలా కాక జైలులాగే నాకు అనిపించేది. అలాంటి వాతావరణం నుంచి ఒక్కసారిగా స్వేచ్ఛా వాతావరణంలోకి రావడంతో నాకు వూపిరి ఆడినట్లయింది. అక్కడ ఇరవై నాలుగు గంటలు చదువు, ఇక్కడ కావాల్సినంత స్వేచ్ఛ. ఏమైనా చేసే అవకాశం ఉందిక్కడ. అది కొంతమందిని తప్పుదారి పట్టిస్తుంది. ఐఐటీ డ్రాప్ అవుట్ల విషయంలో మన ఆంధ్ర విద్యార్థులు పేరు తెచ్చుకున్నారని అందరికీ తెలిసిన విషయమే.<br />
<br />
ఇక్కడ లభించే స్వేచ్ఛను నేను తప్పు పట్టడం లేదు. అక్కడి జైలులాంటి జీవితాన్ని మాత్రమే తప్పు పడుతున్నాను. ఇంటర్లో పడిన పునాది జేఈఈని విజయవంతంగా పూర్తిచేయడానికి చాలా సహాయపడింది. అందులో సందేహం లేదు. కానీ జీవితానికి అదే సరిపోదు కదా!<br />
<br />
రూర్కీ విషయానికి వస్తే ఒక మిడ్టర్మ్ పరీక్ష మాత్రమే ఉంటుంది. 25 శాతం మార్కులు క్లాస్వర్క్ సెషనల్స్కి కేటాయిస్తారు. ఇది ఒక్కో సబ్జెక్టుకు ఒక్కోలాగా ఉంటుంది. కానీ 25 శాతం అనేది సగటు సంఖ్య. తుది పరీక్షలకు 50 నుంచి 40 శాతం మాత్రమే కేటాయిస్తారు.<br />
<br />
<br />
ఏ ఐఐటీలో అయినా గ్రేడ్స్ సాపేక్షిక ప్రాతిపదికన కేటాయిస్తారు. A+ అంటే పది పాయింట్లు. దానిని అనుసరించే A, B+, B, C+, C, D, F ఉంటాయి. అంటే 9, 8, 7, 6, 5, 4, 0 పాయింట్లు. ప్రతి సబ్జెక్టుకూ క్రెడిట్లు ఉంటాయి. ఉదాహరణకు లెక్కలకి నాలుగు క్రెడిట్లు. లెక్కల్లో B+ వస్తే దాని పాయింట్లు 8, క్రెడిట్ల చేత గుణీకరించి ఆ సబ్జెక్టు క్రెడిట్లు 8x4= 32 వస్తాయి. ఈ సబ్జెక్టు క్రెడిట్లు అన్నీ కూడి మొత్తం క్రెడిట్లతో భాగిస్తే చివరి సీజీపీఏ వస్తుంది. మనకొచ్చిన బ్రాంచితో సంతృప్తి చెందనివారికి బ్రాంచి మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే క్లాసులో టాప్ 2% సీజీపీఏ స్కోరులో ఉండాలి.<br />
<br />
<b><span style="font-size: large;">విఫలమైతే పీడకలే </span></b><br />
బ్యాక్లాగ్స్- ఐఐటీయన్ జీవితంలో భయోత్పాతం కలిగించే సంగతి ఇది. బ్యాక్లాగ్ లేకపోతే జీవితం ఇక్కడ సాఫీగా నడిచిపోతుంది. కానీ ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యావంటే అది ఒక పీడ కల అయిపోతుంది. బ్యాక్లాగ్ అసలేవీ లేకపోతే ఉపయోగమా అంటే అదీ కాదు. ఒక సబ్జెక్టులో ఉత్త D తో పాసైతే ఉపయోగం ఉండదు. D అంటే 10కి 4 సీజీపీఏ వచ్చినట్లు లెక్క. ప్లేస్మెంట్ దొరకాలంటే కనీసం C+ తెచ్చుకోవాల్సి ఉండగా, ఏ బ్యాక్లాగూ లేకుండా ఉత్త D తెచ్చుకుంటే ఫలితం ఏముంటుంది గనక?<br />
<br />
చివరగా- మిమ్మల్ని కేవలం జేఈఈ పరీక్షకు మాత్రమే కాకుండా ఐఐటీ జీవితానికి కూడా తయారుకమ్మని నా సలహా. ఒక టర్మ్లో మీరు ఏమైనా చెయ్యండి. ఏమి చేసినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. కనీసం పరీక్షలకు ఒక వారం ముందు చదవటం మొదలుపెట్టినా B కానీ B+ కానీ తెచ్చుకోవచ్చు. అలాగే ఐఐటీలో ఏ బ్రాంచి అయినా మంచిదే అనేది అపోహ మాత్రమే. పాత ఎన్ఐటీల్లో సీఎస్ఈ బ్రాంచ్లో సీటు వస్తే గనక అది ఐఐటీల్లో చిన్న బ్రాంచి కంటే చాలా మెరుగు.<br />
<br />
<b>నా అభిప్రాయాలు మీలో కొంతమందికైనా ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తూ... సెలవ్. </b></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7890775741166916891.post-24852286681886143852013-06-24T11:34:00.003+05:302013-06-24T11:35:49.290+05:30ఎలా సాధించారు... ఈ టాపర్లు?<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<i><span style="color: purple;"><span style="font-size: x-large;"><b><span style="font-size: large;">ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీటు తెచ్చుకోవటమే గొప్ప విజయం. అలాంటిది ఆ ప్రవేశపరీక్షలో అందరికంటే ముందు నిలిచి అత్యుత్తమ ర్యాంకులు సాధించటం మామూలు విషయం కాదు! దేశవ్యాప్తంగా విద్యార్థుల దృష్టిని ఆకర్షించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో- భావనలపై స్పష్టత, లోతైన అవగాహన, అనువర్తన సామర్థ్యాలు ప్రధానం. వీటి సమ్మేళనంతో ప్రథమ, ద్వితీయ ర్యాంకులను కైవసం చేసుకున్న సాయి సందీప్, రవిచంద్రలు 'చదువు'తో తమ అనుభవాలు పంచుకున్నారు</span>!</b></span></span></i><br />
<br />
<br />
<span style="color: magenta;"><span style="font-size: x-large;">కల నిజమైంది!</span></span><br />
<b>రాష్ట్రస్థాయి ఎంసెట్లో స్టేట్ టాపర్... జాతీయస్థాయి ఐఐటీ ప్రవేశపరీక్షలో ఆలిండియా టాపర్! విశిష్టమైన ఈ 'డబుల్' సాధించిన పి. సాయిసందీప్రెడ్డి 'మొదటి నుంచీ నా గురి ఐఐటీపైనే' అని ముందే సంకల్పం ప్రకటించాడు. తన కలను అపురూప స్థాయిలో నిజం చేసుకున్నాడు. తన విజయప్రస్థానం ఎలా సాగిందో అతడి మాటల్లోనే...</b><br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhDJFOe32pegU0QFpaPNXbdg9jTpz_iuLvKifb50eDlqIXLKwWd23TLLw-arHepuUwg-vj4Iol7UFULvOq_rSx9kM1B_mTAapbpaqwnag2JZscUcxzXS2phXBMrvLEzhMOQqZpExiL7BjrI/s1600/PDP_1910.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="400" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhDJFOe32pegU0QFpaPNXbdg9jTpz_iuLvKifb50eDlqIXLKwWd23TLLw-arHepuUwg-vj4Iol7UFULvOq_rSx9kM1B_mTAapbpaqwnag2JZscUcxzXS2phXBMrvLEzhMOQqZpExiL7BjrI/s400/PDP_1910.jpg" width="232" /></a></div>
<b> <span style="color: red;"><span style="font-size: large;">జే</span></span></b>ఈఈ అడ్వాన్స్డ్లో అఖిలభారత స్థాయి మొదటి ర్యాంకు ముందుగా వూహించిందే! ఫలితం తెలిశాక ఆరు సంవత్సరాల కష్టం ఫలించిందని సంతృప్తి కలిగింది. అయితే ఇదంతా ఇష్టపడే చదివాను.<br />
<br />
జేఈఈ మెయిన్స్కు వారం ముందునుంచీ నా ఆరోగ్యం బాగా లేదు. దీంతో పరీక్ష సరిగా రాయక ఫలితం ఆశించినట్టు రాలేదు. విచారంగా అనిపించింది. ఇలాంటి సమయంలో నిరాశతో కుంగిపోకుండా ఉండటం చాలా ముఖ్యం. అందుకవసరమైన ప్రోత్సాహాన్ని ఆ సమయంలో అమ్మా నాన్నా అందించారు. దీంతో పట్టుదలగా నెలన్నర చదివాను.<br />
<br />
మ్యాథ్స్లో ఒక జవాబును తప్పుగా బబ్లింగ్ చేశాను. అది గమనించినప్పటికీ బాల్పెన్ వాడాలనే నిబంధన వల్ల ఆ పొరపాటును సరిదిద్దుకునే అవకాశం లేకుండాపోయింది. ఐదు మార్కులు పోయాయి. బాధ వేసినా 'పోతే పోయింది' అని సమాధానపర్చుకున్నాను. ఆ ప్రభావం మిగతావాటిపై పడకుండా జాగ్రత్తపడ్డాను. ఫస్ట్ర్యాంకు వచ్చాక మాత్రం ఆ లోటు పోయింది!<br />
<br />
ఈ ర్యాంకు సాధించటానికి నా సరదాలన్నీ పూర్తిగా త్యాగం చేశాననుకోవద్దు. రెండు వారాలకో సినిమా చూసేవాణ్ణి. హారీపోటర్ కథల పుస్తకాలు ఇష్టంగా చదివేవాణ్ణి.<br />
<br />
గుడివాడ విశ్వభారతిలో ఏడోతరగతి నుంచే ఈ ఐఐటీ ప్రయాణానికి తొలి అడుగులు పడ్డాయి. నాకు అబ్దుల్కలామ్ స్ఫూర్తి. ఇంజినీర్ని కావాలని మొదట్నుంచీ లక్ష్యంగా ఉండేది. అందుకే స్కూల్ రోజుల్లో కూడా గణితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవాణ్ణి. ఇక ఐఐటీ ప్రవేశపరీక్షకు అసలైన కృషి శ్రీ చైతన్య నారాయణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచీ మొదలైంది.<br />
<br />
<b>కృషే ప్రధానం </b><br />
ర్యాంకుల మీద మొదట్లో నాకేమీ దృష్టి లేదు. సిలబస్ మొత్తం పూర్తిగా అర్థం చేసుకోవాలి. చేతనైనంత వరకూ బాగా కృషి చేయాలి అనేదే ప్రధానంగా ఉండేది. ఏ విద్యార్థికైనా సెకండియర్కి వచ్చేటప్పటికి ఒక అవగాహన వస్తుంది. ఏ టాపిక్ రిఫర్ చేయాలి, ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, రివిజన్కు ఎంత సమయం కేటాయించాలి... ఇవన్నీ తెలుస్తాయి.<br />
<br />
నా ఉద్దేశంలో ఐఐటీ ప్రవేశపరీక్షలో విజయానికి పాత్ర వహించే బోధన, ప్రిపరేషన్ల నిష్పత్తి 10: 90. అంటే సరైన మార్గదర్శకత్వంలో విద్యార్థి చాల సాధన చేయాలి. ఐఐటీ ప్రవేశపరీక్షలో కెమిస్ట్రీ స్కోరింగ్.. ముఖ్యంగా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ఎక్కువ సమయం దీనికి కేటాయించి చదివాను.<br />
<br />
ఐఐటీలో పరీక్షావిధానం వూహించినట్టుగా ఉండదు. అనూహ్యమైన తీరులో ప్రశ్నలు వచ్చినా, దానికి సిద్ధంగా ఉండాలి. భయపడకుండా, ఒత్తిడికి గురవకుండా ఆ పరిస్థితికి తగ్గట్టుగా తయారై పరీక్ష రాయాలి.<br />
<br />
<b>ఆశావహుల సంగతి </b><br />
ఐఐటీకి గురిపెడితే ఎంసెట్ లాంటి పరీక్షల్లోనైనా ర్యాంకు వస్తుందని ఐఐటీకి సన్నద్ధం కావడం మంచిది కాదు. అప్పుడు రెంటికీ దూరం కావాల్సివస్తుంది. ఎవరికి వారు తమ సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనా వేసుకుని దేనికి సన్నద్ధం కావాలో నిర్ణయించుకోవాలి.<br />
<br />
ఐఐటీ ప్రవేశపరీక్షకు సిద్ధమవ్వాలనుకున్నవారికి కనీస స్థాయి తెలివితేటలు, కష్టపడే తత్వం అవసరం. సగటున రోజుకు 12 గంటలు చదవగలగాలి. మొదట లక్ష్యం పెట్టుకుని, టాపిక్వారీగా ప్రణాళిక వేసుకోవాలి. ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలి. లోతుగా చదవాలి. పూర్తి ఏకాగ్రత అవసరం.<br />
<br />
మొదటి సంవత్సరంలో సిలబస్ అన్ని అంశాలూ చదవాలి. తర్వాత కొన్ని టాపిక్స్ మీద కేంద్రీకరించి లోతుగా అధ్యయనం చేయాలి. ఏ విద్యార్థికైనా కొన్ని కాన్సెప్టులు అర్థం కాకపోవచ్చు. అది మామూలే. ఆ సందేహాలను అధ్యాపకుల దగ్గర తీర్చుకోవాలి. స్పష్టత తెచ్చుకోవాలి. గ్రాండ్ టెస్టుల ద్వారా తమ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. ఎక్కడ ఎక్కువ కృషి చేయాలో తెలుసుకోవచ్చు.<br />
<br />
<b>ఎలా చదివానంటే.. </b><br />
ఐఐటీ ప్రవేశపరీక్షకు ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలు సరిపోవు. వాటిలో ప్రాథమికాంశాలుంటాయి. వాటినే ఐఐటీ అడ్వాన్స్డ్ కోసం లోతుగా అధ్యయనం చేశాను. కళాశాల వారిచ్చిన మెటీరియల్కు అదనంగా కొన్ని పుస్తకాలు చదివాను.<br />
<br />
మ్యాథ్స్: ఆర్.డి. శర్మ, ఎంటీజీ పబ్లికేషన్స్ సిరీస్ ఫిజిక్స్: హెచ్సీ వర్మ, ఐ.ఇ. ఇరొడొవ్ కెమిస్ట్రీ: అట్కిన్స్, వేడ్ జూనియర్, జేడీ లీ<br />
<br />
పాత ప్రశ్నపత్రాలను సాధన చేశాను. అన్ని సబ్జెక్టులకూ క్లుప్తంగా నోట్స్ తయారు చేసుకున్నాను. రివిజన్లో- చాలా వేగంగా ఓసారి చూసుకోవటానికి ఇది చాలా ఉపయోగపడింది.<br />
<br />
<b>ఏమిటి తేడా? </b><br />
ఇంటర్మీడియట్లో/ ఎంసెట్లో తెలిసినవే వస్తాయి. చదివిన అంశాలను అప్త్లె చేయాల్సిన అవసరం ఉండదు. ఐఐటీ ప్రవేశపరీక్ష అలా కాదు. దీనిలో అప్లికేషన్ ప్రధానం. చదివిన కాన్సెప్టుల్ని అప్త్లె చేయగలగాలి.<br />
<br />
ఇంటర్మీడియట్ తరహా పరీక్షకు అలవాటు పడటంవల్లనే విద్యార్థులకు ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్ష ఎంతో క్లిష్టం అనిపిస్తోంది. నిజానికిది అంత కష్టం కాదు. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఐపీఈ కంటే తక్కువే. చక్కని ప్రణాళికతో సమయం వృథా చేయకుండా కష్టపడితే ఎవరైనా ఐఐటీ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు సాధించవచ్చు.<br />
<br />
<b><i>saisandeep192@gmail.com</i></b><br />
<br />
<br />
<br />
<span style="font-size: x-large;"><b><span style="color: orange;">కోరిక తీరింది!</span></b></span><br />
<b><span style="font-size: small;">ఎంసెట్లో తొమ్మిదో ర్యాంకు... జేఈఈ అడ్వాన్స్డ్లో మరింత ముందుకు దూసుకువెళ్ళి ద్వితీయ ర్యాంకును సాధించాడు అద్దంకి రవిచంద్ర. వివిధ ప్రతిభా పరీక్షల్లో ఉపకార వేతనాలూ, అవార్డులూ, స్వర్ణ పతకాలూ పొందటం ఇతడి ప్రత్యేకత. ఐఐటీ ప్రవేశపరీక్షలో మేటి ర్యాంకు తెచ్చుకోవాలన్న చిరకాల లక్ష్యం చేరుకున్న రవిచంద్ర సన్నద్ధత తీరు... ఇతర విశేషాలూ తన మాటల్లోనే తెలుసుకుందాం!</span></b><br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjsWliTFlQOF2-qqU8zstJuhpC70RLmYHuC-y4oVLb0YcPlYbk3FDuytjnTlnqtULIrFIm0Tdcx6ekTFjqtA4GL9_6YVsFhEjmAkJGAwJjTkXw9VufIP_6dWhZezFf1BfAovDZr2Z2WAWI0/s1600/PDP_1921.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="400" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjsWliTFlQOF2-qqU8zstJuhpC70RLmYHuC-y4oVLb0YcPlYbk3FDuytjnTlnqtULIrFIm0Tdcx6ekTFjqtA4GL9_6YVsFhEjmAkJGAwJjTkXw9VufIP_6dWhZezFf1BfAovDZr2Z2WAWI0/s400/PDP_1921.jpg" width="247" /></a></div>
<br />
<span style="color: red;"><span style="font-size: large;"><b>నా </b></span></span>ఐఐటీ ప్రయాణం హైదరాబాద్ నల్లకుంటలో శర్మ ఇన్స్టిట్యూట్లో ఎనిమిదో తరగతి నుంచి మొదలైంది. సీరియస్గా మాత్రం ఇంటర్మీడియట్ నుంచే...! ఐఐటీ ప్రవేశపరీక్షలో టాప్ టెన్లో ఏదో ఒక ర్యాంకు తెచ్చుకోవటం మొదట్నుంచీ నా లక్ష్యంగా ఉండేది. దీనికి ఉపాధ్యాయుల, అధ్యాపకుల ప్రోత్సాహం కారణం.<br />
ఐఐటీ ప్రవేశపరీక్ష కోసం సిద్ధమవటం కష్టమనిపించలేదు. ఎందుకంటే సరదాగా చదివాను. సబ్జెక్టు మీద అమిత ఇష్టంతో చదివాను. టీవీ, ఇంటర్నెట్లు చూడటం తగ్గించాను. జేఈఈ మెయిన్స్లో మార్కులు తగ్గి టాప్ టెన్లో నాకు ర్యాంకు రాలేదు. దీంతో నిరాశ పెరిగి, ప్రేరణ మందగించింది. ఈ సంకట పరిస్థితిలో నా మిత్రులూ, తల్లిదండ్రులూ చక్కని వాతావరణం కల్పించారు. అడ్వాన్స్డ్కు మిగిలిన మిగతా ఒకటిన్నర నెలలూ బాగా చదవటానికి తోడ్పడ్డారు.<br />
<br />
<b>రెండు పరీక్షల భేదాలు </b><br />
ఐపీఈకీ, ఐఐటీ ప్రవేశపరీక్షకూ తేడా చెప్పాలంటే... మొదటిది చదువుకుని, కొన్ని గుర్తుంచుకుని రాస్తే చాలు. జ్ఞాపకశక్తికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. కానీ ఐఐటీ ఎంట్రన్స్కు జ్ఞాపకశక్తి మరీ అంత ఎక్కువ అవసరం లేదు. ఆలోచించగల సామర్థ్యం కావాలి. దీనిలో అనువర్తన (అప్లికేషన్) భాగం ఎక్కువ పరీక్షిస్తారు. ఎంసెట్కు వేగం కావాలి. అన్ని ప్రశ్నలూ అందరూ జవాబులు రాయగలరు. కానీ సమయం సరిపోకపోవటమే సమస్య. ఐఐటీ ఎంట్రన్స్కు అంత వేగం అక్కర్లేదు.<br />
<br />
ఐపీఈకి సిద్ధమై ఐఐటీ ప్రవేశపరీక్ష రాయాలంటే కష్టం. దీనిలో చాలా లోతుగా చదవాలి కాబట్టి. ఐపీఈలో ప్రాథమికాంశాలను బట్టీకొట్టి రాసి మార్కులు తెచ్చుకోవచ్చు. ఐఐటీ కోసం జరిగే పరీక్షలో ఆ అంశాలను నిజజీవిత పరిస్థితుల్లో అనువర్తించగలగాలి.<br />
<br />
శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థ వారిచ్చిన మెటీరియల్ 80 శాతం ఉపయోగపడింది. అది కాకుండా చదివినవి...<br />
<br />
మ్యాథ్స్: టీఎంహెచ్ పబ్లిషర్స్- మ్యాథ్స్ ఫర్ ఐఐటీ జేఈఈ ఫిజిక్స్: ఇరొడొవ్ కెమిస్ట్రీ: బహదూర్, హిమాంశు పాండే, గోపీ టాండన్<br />
<br />
<b>ఇష్టముంటే సులభమే </b><br />
ఐఐటీలో సీటు సాధించాలనుకునేవారికి సబ్జెక్టు మీద ఆసక్తి ఉండాలి. రోజూ సగటున 6-7 గంటల సమయమైనా సాధన చేస్తుండాలి. టాపర్గా నిలవాలంటే మాత్రం 10 గంటలు చదవాల్సిందే. దీంతో పాటు మంచి మార్గదర్శకత్వం ఉండాలి. సబ్జెక్టుకు సిద్ధమవటాన్ని ఇష్టంగా ఆస్వాదించాలి. అప్పుడు తెలియకుండానే సులువుగా అనిపిస్తుంది.<br />
<br />
ఈ పరీక్షలో విజయానికి బోధన ప్రాముఖ్యం 20 శాతం మాత్రమే. మిగతా 80 శాతం విద్యార్థి సన్నద్ధత మీదే ఆధారపడివుంటుంది. పూర్వ ప్రశ్నపత్రాలు 5-6 సంవత్సరాలవి సాల్వ్ చేయాలి. ఎక్కడ తప్పులు చేస్తున్నామో విశ్లేషించుకోవాలి. వాటిని సవరించుకోవటానికి అధ్యాపకుల సహాయం తీసుకోవాలి. 'ఎంత చదివాం' అన్నది కాదు. 'ఎంత సాధన చేశాం' అన్నదే ముఖ్యం. పరీక్షలో భయం, ఓవర్ యాంగ్జయిటీ ఉండకూడదు. ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలి.<br />
<br />
<b><i>ravichandra.addanki95@gmail.com</i></b></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-21562009372268799862013-05-06T11:53:00.001+05:302013-05-06T11:53:06.028+05:30గెలుపు గాథలో శశాంకం!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEisXd-lvyOIqJzKE1ql0oRQU7LorOp2FJKA6cX2uOb7FzOGaWlfaLc8VUFEftAwe722WfL2KXE6aS3kwwfo2xISw4Vj3ZCXxk0cTJkzQyxKfgH1BwzwIXbpPjKiYa97xc5oU0-dsOBUxRIn/s1600/ss.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="400" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEisXd-lvyOIqJzKE1ql0oRQU7LorOp2FJKA6cX2uOb7FzOGaWlfaLc8VUFEftAwe722WfL2KXE6aS3kwwfo2xISw4Vj3ZCXxk0cTJkzQyxKfgH1BwzwIXbpPjKiYa97xc5oU0-dsOBUxRIn/s400/ss.jpg" width="231" /></a></div>
<span style="font-size: large;"><b>ఓటమి బాధపెడితే నిరాశతో లక్ష్యాన్నే వదిలేస్తారు కొందరు. కానీ లోటుపాట్లను సవరించుకుని ఉత్సాహంతో ముందుకు సాగుతారు మరికొందరు. చివరకు విజేతలుగా నిలిచేది వీళ్ళే. సివిల్ సర్వీసెస్ ఏపీ టాపర్ <span style="color: purple;">శశాంక </span>ఇదే తరహా! </b></span><br />
<br />
<span style="font-size: large;"><b>తన సివిల్స్ ప్రయాణం ఎలా సాగిందో, విజయానికి ఏయే అంశాలు దోహద పడ్డాయో అతడు స్వయంగా చెబుతున్నాడు...!</b></span><br /><br /><span style="color: red;"><span style="font-size: x-large;"><b>తొ</b></span></span>లి నుంచీ మా ఇంట్లో సామాజిక స్పృహ ఎక్కువే. సామాజిక ఉద్యమాల ప్రభావం అమ్మానాన్నలపై ఉంది. వారి ఆలోచనల ప్రభావం నాపై ఉంది. వర్తమాన పరిణామాలపై ఇప్పటికీ కుటుంబసభ్యుల మధ్య చర్చ, సంవాదం జరుగుతూనే ఉంటాయి. మధ్యతరగతి నేపథ్యం, తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ (మాజీ) ఉద్యోగులు కావడం, సమాజ పరిస్థితులపై కుటుంబ సభ్యులందరికీ అవగాహన ఉండటం.. ఇవన్నీ సివిల్స్ రాయాలనే నా ఆలోచనలో స్పష్టత రావడానికి తోడ్పడ్డాయి.<br />
<br />ఈ విషయంలో మా పెదనాన్న కొండూరు పురుషోత్తమే నాకు స్ఫూర్తిప్రదాత. ఆయన డిప్యుటేషన్పై నల్గొండ జిల్లాలో ఎంపీడీవోగా సేవలందించారు. గ్రామాలకు రహదారులు, తాగునీటి సరఫరా లాంటి సదుపాయాలు కల్పించడంలో శక్తివంచన లేకుండా కృషిచేశారు. నిబద్ధతతో పనిచేసే లక్షణం ఉంటే సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు అవకాశముందనే భావన ఆయన్ను చూసిన తర్వాతే నాలో బలపడింది.<br /><br />చార్టర్డ్ అకౌంటెంట్గా వృత్తిరీత్యా రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రాంతాలు తిరిగాను. ప్రజలూ, ప్రాంతాల మధ్య ఎన్నో అంతరాలు... వీటిని రూపుమాపి జన జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభావవంతమైన పని ఏమైనా చేయగలనా అన్న ప్రశ్న వేసుకున్నా. సమాధానం అన్వేషించే క్రమంలో సివిల్స్ అత్యుత్తమ మార్గంగా కనిపించింది.<br /><br />ఈ పరీక్ష రాద్దామనే ఆలోచన 2009-10లో తుదిరూపు దిద్దుకొంది. 2010 డిసెంబరు నుంచి సన్నద్ధత తీవ్రతరం చేశాను.<br /><br />ఆసక్తి, ప్రాథమికాంశాలపై అవగాహన, మెటీరియల్ లభ్యత, సిలబస్ సకాలంలో పూర్తిచేయగలనన్న విశ్వాసం, రెలవెన్స్ ప్రాతిపదికగా ఆప్షనల్స్ ఎంచుకున్నాను. వాణిజ్యశాస్త్రం, అర్థశాస్త్రం అరుదైన ఆప్షనల్సే. కానీ ఇవి నాకు బాగా నచ్చాయి. వాణిజ్యశాస్త్రంపై నాకు పట్టుంది. అర్థశాస్త్రం విషయానికి వస్తే- భారత్ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ కోణంలో చూస్తే అర్థశాస్త్రంలో ప్రవేశం ఉండటం సర్వీసులో చేరాక బాగా ఉపయోగపడుతుందని అనిపించింది.<br /><br /><span style="font-size: large;"><b>ప్రణాళిక </b></span><br />ప్రిలిమ్స్కూ, మెయిన్స్కూ విడివిడిగా సిద్ధమవడం కంటే హోలిస్టిక్ దృక్పథంతో రెండింటికీ కలిపి తయారవటం మంచిదని నా అభిప్రాయం. జనరల్ స్టడీస్ ప్రాథమికాంశాల కోసం ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతుల పుస్తకాలు తిరగేశా. ఢిల్లీ 'శ్రీరామ్స్ ఐఏఎస్' మెటీరియల్ అందులో ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ నోట్స్ బాగా చదివాను. ఎకనమిక్ సర్వే, 'ఇండియా ఇయర్బుక్'లను ఆకళింపు చేసుకున్నాను.<br /><br />తెలుగు పేపర్లలో వచ్చే మంచి వ్యాసాల గురించి నాన్న నాతో చర్చించేవారు. విద్యారంగ విషయాలపై అమ్మతో మాట్లాడేవాడిని. ద హిందూ, ఫ్రంట్లైన్, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ (ఢిల్లీ ఎడిషన్), ఈనాడు, ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ పత్రికలు చదివా. పీఐబీ వెబ్సైట్, ఫేస్బుక్లో 'ప్రాజెక్ట్ సిండికేట్' పేజ్ చూశా. అంతర్జాతీయ వ్యవహారాలూ, రక్షణ అంశాలకు ఈ పేజ్ బాగా ఉపయోగపడుతుంది.<br /><br />* జీఎస్ పేపర్లకూ, జనరల్ ఎస్సే పేపర్కూ దాదాపు ఒకేలా సన్నద్ధమయ్యా. వ్యాసానికి 200 మార్కులు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా సమాధానం రాయడం సాధన చేశా. ఎలాంటి వ్యాసం ఎలా రాయాలి అన్న దానికి సంబంధించి కొన్ని నమూనాలు రూపొందించుకున్నా. 20 నుంచి 25 అంశాలపై పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యా. 2012లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)పై ఇచ్చిన వ్యాసం రాశా.<br />* ఆప్షనల్స్ రెండూ కూడా నాకు నచ్చే తీసుకున్నా. కానీ ఆర్థిక శాస్త్రంపైనే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది.<br /><br /><span style="font-size: large;"><b>మూడు పెద్ద పొరపాట్లు </b></span><br />మొదటి ప్రయత్నం (2011) తర్వాత ఓసారి సమీక్షించుకుంటే మూడు పెద్ద పొరపాట్లు చేసినట్లు అనిపించింది...<br /><br />1. తగినన్ని నమూనా పరీక్షలకు (మాక్ టెస్టులకు) హాజరుకాకపోవడం.<br /><br />2. అనవసర ఆందోళనతో అపరిమితమైన మెటీరియల్ చదవడం.<br /><br />3. ఆప్షనల్స్పై తగినంతగా దృష్టి పెట్టకపోవడం.<br /><br />తొలి ప్రయత్నంలో వైఫల్యం బాధించింది. రెండో ప్రయత్నంలో కామర్స్ పేపర్ ఒకటి సరిగా రాయలేకపోయాననే భావన కలిగింది. సివిల్స్ లాంటి పరీక్షల్లో విజయం కోసం ప్రయత్నించే క్రమంలో ఇలాంటి దశలు ఎదురుకావడం సాధారణమే. వీటితో డీలా పడిపోకూడదు. పరిస్థితులను బేరీజు వేసుకొంటూ గుండెనిబ్బరంతో ముందుకు సాగాలి.<br /><br />లోటుపాట్లు విశ్లేషించుకుని వ్యూహం సమీక్షించుకున్నాను. మొదటి ప్రయత్నంలో జనరల్స్టడీస్లో సమయపాలన పాటించలేకపోయా. తర్వాతి ప్రయత్నంలో దానిపై దృష్టి కేంద్రీకరించాను. వీలైనన్ని ఎక్కువ నమూనా పరీక్షలు రాశా. అత్యధిక పరీక్షలు ఇంట్లోనే ఉండి రాసి చూసుకున్నాను. మెటీరియల్ మరింత లోతుగా పదేపదే చదివా.<br /><br />సివిల్స్ మెయిన్స్లో ప్రవేశపెట్టిన కొత్త పరీక్షా విధానం బాగుంది. కొందరు అభ్యర్థులకే అనుచిత ప్రయోజనం కలగకుండా ఈ పద్ధతి ఉపకరిస్తుంది.<br />
<br /><span style="font-size: large;"><b>పుస్తకాలతో సహవాసం </b></span><br />పాఠశాల రోజుల నుంచే పత్రికా పఠనం అలవడింది. పుస్తకాలు చదవడం మొదటి నుంచీ బాగా అలవాటు. సివిల్స్పై దృష్టి కేంద్రీకరించక ముందు కాల్పనిక రచనలు చదివేవాడిని. ఈ పరీక్షలపై దృష్టి సారించాక, వివిధ అంశాలపై అవగాహన, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి కాల్పనికేతర పుస్తకాలు బాగా చదివా.<br /><br />భిన్న వైఖరులు తెలుసుకునేందుకు వీలు కల్పించేలా పుస్తక పఠనం ఉండాలి. అమర్త్యసేన్, రామచంద్ర గుహ, శశిథరూర్ లాంటి రచయితల పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. మంచి పుస్తకమనిపిస్తే ఎవరిదైనా చదువుతా.<br /><br /><span style="font-size: large;"><b>మౌఖిక పరీక్ష... ప్రశ్నల తీరు </b></span><br />డేవిడ్ బోర్డు నన్ను పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) చేసింది. 25 నిమిషాలపాటు సాగింది. ఇంటర్వ్యూలో వాస్తవాధారితమైన, మెలిక ఉన్న ప్రశ్నలూ; విశ్లేషణాత్మకమైన, ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలూ అడిగారు. మొదటి రకం ప్రశ్నలు ప్రధానంగా నా వృత్తి నేపథ్యానికి సంబంధించినవి. రెండోరకం ప్రశ్నలు జనరల్ స్టడీస్, ఆప్షనల్స్పై అడిగారు.<br /><br />అడిగిన కొన్ని ప్రశ్నలు: <br />* ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతమున్న మూడు ప్రధాన సమస్యలు ఏమిటి?<br /><br />* ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణమేమిటి? మీరైతే దాన్ని ఎలా ఎదుర్కొంటారు?<br /><br />* ప్రస్తుత ద్రవ్యోల్బణంపై మీరేమంటారు?<br /><br />* రాజ్యాంగంలో పేర్కొన్న ఎమర్జెన్సీ నిబంధనలు ఏవి?<br /><br />* సీఏ ఒక గౌరవప్రదమైన వృత్తి. సీఏగా మీరు చేయలేనిదీ, సివిల్ సర్వెంట్గా మీరు చేయగలిగేదీ ఏమిటి?<br /><br />* ఈమధ్య కాలంలో సీఏలపై ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. వీటిపై మీ అభిప్రాయం ఏమిటి?<br /><br />* కంపెనీ లా గురించి చెప్పండి.<br /><br />* పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ గురించి చెప్పండి.<br /><br />* 'రామోజీ ఫిల్మ్సిటీ' ప్రత్యేకత ఏమిటి? హైదరాబాద్లో ఇంకా ఏ స్టూడియోలున్నాయి?<br /><br /><span style="font-size: large;"><b>మధుర స్మృతి </b></span><br />సివిల్స్ ప్రయాణంలో నాకు మధుర స్మృతి మాత్రం పర్సనాలిటీ టెస్టే. ఎంతగా సన్నద్ధమైనా ఇంటర్వ్యూ ప్రారంభమయ్యాక సాధారణంగా నాలుగైదు నిమిషాలకే మీ అసలు వ్యక్తిత్వం బయటపడిపోతుంది. ఒకట్రెండు చోట్ల కాస్త తడబడ్డా మొత్తమ్మీద సంతృప్తికరంగా చేశా.<br /><br />స్పష్టమైన, నిర్దిష్టమైన సమాధానం తెలియని ప్రశ్నలకు అంచనాలు, వూహల ఆధారంగా జవాబిచ్చేందుకు ప్రయత్నించలేదు. బోర్డు గదిలోకి ఎంత ఆత్మస్త్థెర్యంతో వెళ్లానో, అంతే ఆత్మస్త్థెర్యంతో బయటకు వచ్చాను. మంచి మార్కులు వస్తాయని గట్టి నమ్మకం కుదిరింది. అందుకే మధురస్మృతిగా నిలిచిపోయింది.<br /><br />సివిల్స్లో విజయంతో సమాజానికి సేవ చేసేందుకు వీలుగా ఒక తలుపు తెరచుకొంది. అసలు ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది!<br />
<br />
(ఇవాళ ఈనాడులో ప్రచురించిన ఈ కథనాన్ని మరిన్ని వివరాలతో<br />
http://eenadu.net/Specialpages/chaduvu/chaduvuinner.aspx?qry=topstory1 లో చదవండి... )<br />
<br /><span style="color: purple;"><b>- లింగుట్ల రవిశంకర్, ఈనాడు- హైదరాబాద్</b></span></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-39263453010236876452013-04-16T16:12:00.000+05:302013-04-16T16:12:08.101+05:30సివిల్స్లో కీలకాంశం... వ్యాసం<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEieTYcEcdBEOqP9toQIeL2S5R3gWPoNoO3YCJshgsUEf38XAcvb6tVejZg6qT3Qh8Q2Psdm9cHY44hzOZJ8TP7ZxtMlV34WMcLm0VcSFd9uPN3ia9eLIYKWuwaVRdzNobO3vz1lDsz63I6l/s1600/1civilessay1.tif" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="400" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEieTYcEcdBEOqP9toQIeL2S5R3gWPoNoO3YCJshgsUEf38XAcvb6tVejZg6qT3Qh8Q2Psdm9cHY44hzOZJ8TP7ZxtMlV34WMcLm0VcSFd9uPN3ia9eLIYKWuwaVRdzNobO3vz1lDsz63I6l/s400/1civilessay1.tif" width="287" /></a></div>
<b>కొత్త విధానంలోకి మారిన సివిల్స్ పరీక్షలో జనరల్స్టడీస్ నాలుగు పేపర్లుగా (250 మార్కుల చొప్పున) విస్తరించిందని తెలిసిందే. దాంతోపాటు జనరల్ ఎస్సే (వ్యాసం) పేపరు మార్కులను 200 నుంచి 250కి మార్చారు. జనరల్స్టడీస్ మార్పుతో పోలిస్తే ఈ స్వల్పమార్పు అంత గణనీయంగా అనిపించకపోవచ్చు. లోతుగా విశ్లేషిస్తే తుది మార్కులపరంగా వ్యాసం ప్రాధాన్యం ఎంత అధికమో స్పష్టమవుతుంది!</b><br /><br /><span style="color: red; font-size: large;"><b>వి</b></span>స్తృతమైన జనరల్స్టడీస్ (జీఎస్) సిలబస్లోని ఏ అంశంనుంచి ప్రశ్నలు రావొచ్చో నిర్దిష్టంగా ఊహించటం చాలా కష్టం. ప్రశ్నలు వాస్తవికాంశాలపై కాకుండా అభిప్రాయ ఆధారితంగా ఉండటం వల్ల ఎన్ని మార్కులు రావొచ్చనేది ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. ఇలాంటపుడు ఒక్కో పేపర్లో 48-50 శాతం మార్కులు తెచ్చుకోవాలనుకోవటం వాస్తవ దూరమవుతుంది. వాటిలో గరిష్ఠ మార్కులు వచ్చే అవకాశం లేదు కాబట్టి వ్యాసంలో 50-55 శాతం మార్కులు తెచ్చుకోగలిగినవారే విజేతలయ్యే అవకాశం ఉంది!<br /><br />వ్యాసంలో అత్యధికంగా స్కోర్ చేయటం ఎలా? అనేది చర్చించేముందు సివిల్స్లో వ్యాసం చరిత్రను సంగ్రహంగా చూద్దాం.<br /><br /><span style="font-size: large;"><b>మెకాలేతో ఆరంభం</b></span><br />1854లో మెకాలే నివేదిక తన సిఫార్సుల్లో సూచించిన తప్పనిసరి పేపర్లలో ఇంగ్లిష్ ఎస్సే ఒకటి. మొత్తం 6875 మార్కుల్లో దీనికి 500 మార్కులను కేటాయించారు. 1979 వరకూ సివిల్స్లో మెకాలే పద్ధతిని స్వల్ప మార్పులతో కొనసాగించారు. 1947-1968 మధ్యకాలంలో ఎస్సే పేపర్కు నిర్దేశించింది ఆంగ్లమాధ్యమం మాత్రమే. 1969 నుంచీ ఈ వ్యాసాన్ని ఏ ప్రాంతీయ భాషల్లోనైనా రాసే వెసులుబాటు కల్పించారు. <br /><br />1975లో కొఠారి కమిటీ సిఫార్సుల్లో ఒకటి- 300 మార్కులకు కంపల్సరీ ఎస్సే పేపర్ ప్రవేశపెట్టటం. అభ్యర్థి లక్షణాలను అంచనా వేయటానికి వ్యాసం ఉపయోగపడుతుందనేది ఈ కమిటీ గుర్తించి, దాన్ని తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. కానీ ప్రభుత్వం దీన్ని ఆమోదించలేదు. ఫలితంగా 1979 నుంచీ వ్యాసాన్ని తొలగించారు. పరీక్షా విధానంలో తప్పనిసరి ఎస్సే పేపర్ లేకుండాపోయింది.<br /><br />1988లో ప్రభుత్వం సివిల్స్ విధానాన్ని సమీక్షించటానికి నియమించిన సతీష్చంద్ర కమిటీ 1989లో నివేదిక సమర్పించింది. ఎస్సే పేపర్ను తిరిగి ప్రవేశపెట్టాలనేది ఈ కమిటీ సిఫార్సుల్లో ప్రముఖమైనది. 'మెయిన్స్ పరీక్షలోని వ్యాసం పేపర్- అభ్యర్థుల భాషానైపుణ్యాలను మాత్రమే కాకుండా వారి అవగాహన సామర్థ్యం, విమర్శనాత్మక విశ్లేషణ శక్తి, సమన్వయ చింతనా ధోరణి, ఆలోచనల సమ్మేళనం, వ్యక్తీకరణలో స్పష్టతలను కూడా వెలికితీస్తుందని మా అభిప్రాయం' అని కమిటీ పేర్కొంది.<br /><br />ఆంగ్లంలో కానీ, రాజ్యాంగ ఎనిమిదో షెడ్యూల్లో గుర్తించిన ఏదో ఒక భారతీయభాషలో వ్యాసాన్ని రాయవచ్చు. మూల్యాంకనంలో ప్రమాణాల ఏకరూపత కోసం వ్యాసంలో పరిగణించాల్సిన లక్షణాలను సతీష్చంద్ర కమిటీ ఇలా నిర్వచించింది-<br /><br /><b>1) అవగాహన<br />2) మౌలిక ఆలోచన<br />3) వ్యక్తీకరణలో స్పష్టత <br />4) సమ్మిళిత ఆలోచనలతో సమన్వయ దృక్పథం</b><br /><br />ఎస్సే పేపర్ సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని ఇద్దరు స్వతంత్ర ఎగ్జామినర్లతో చేయించాలనీ, ఈ రెండు స్కోర్ల 'మీన్'ను అభ్యర్థి సాధించిన మార్కులుగా పరిగణించాలనీ కమిటీ సిఫార్సు చేసింది.<br /><br />ప్రభుత్వం వీటిని ఆమోదించింది. 1993 నుంచీ సివిల్స్ పరీక్షావిధానంలో 200 మార్కుల కంపల్సరీ ఎస్సే పేపర్ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్న కొత్తవిధానంలో ఈ 200 మార్కులను 250కి పెంచారు.<br /><br /><span style="font-size: large;"><b>ప్రధాన అంశాలు రెండు</b></span><br />వ్యాసంలో అత్యధిక స్కోరింగ్ సాధించాలంటే రెండు అంశాలపై శ్రద్ధ పెట్టాలి.<br />
<br />
1) మంచి వ్యాసం రాసే మెలకువలను తెలుసుకొని, దానిలో ప్రావీణ్యం సంపాదించటం. సరైన అంశాన్ని ఎంచుకోవటం ఆ మెలకువల్లో ఎంతో ముఖ్యమైనది.<br />
<br />
2) వ్యాసానికి సంబంధించిన విషయం తెలుసుకోవటం.<br /><br />మంచి వ్యాసం రాయటానికి ప్రాథమికాంశాల నుంచి లోతైన విషయాల వరకూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.<br /><br />* రాసేది అర్థమయ్యేలా ఉండాలి. వంకర టింకర లైన్లతో, మార్జిన్లను దాటిపోయేలా రాస్తే చూడగానే మంచి అభిప్రాయం ఏర్పడదు.<br /><br />* పేరాలతో రాయాలి. పేరాగ్రాఫ్లో మొదటిలైను మొదటి అక్షరం ఒక స్పేస్ ఖాళీగా ఉంచి మొదలవుతుందని తెలిసిందే కదా?<br /><br />* ఎడమపక్క మార్జిన్ తప్పనిసరి. కుడివైపు కూడా కొంత మార్జిన్ ఉంచితే చదవటం సులువు. <br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-82761329233451921902013-03-24T11:29:00.001+05:302013-03-24T11:31:01.042+05:30గేట్ టాపర్ ఏం చెప్తున్నాడు? <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span style="color: red;"><span style="font-size: large;"><b>జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో అగ్రశ్రేణిలో నిలవటం అనిర్వచనీయమైన అనుభూతి! లక్ష్యం సాధించి, ఆ స్థాయికి చేరుకోవటానికి పాటించిన క్రమం, పడిన కష్టం గుర్తుచేసుకోవటం ఎంతో మధురంగా ఉంటుంది. ఉజ్వల భవితకు ముఖద్వారమైన 'గేట్' (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)లో జయకేతనం ఎగురవేసిన <span style="color: purple;">సుజీత్ కుమార్ </span> (ఈసీఈ ) ఆ విశేషాలను ఇలా పంచుకున్నాడు..</b></span></span><br />
<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhC1tKxvqU9XNKXjRf1X4kFneclib3qEuNv7BpjrhOt-GUpKiVbPwgUsWZo0S5qh9IhLHD63NfLhrqhk19hn-3S4d-5HQUs_i1uSUAYhcguN9VGUX70Bzdgz5m6J1bL7VwVhv63SEUKON2B/s1600/ss+copy.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="640" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhC1tKxvqU9XNKXjRf1X4kFneclib3qEuNv7BpjrhOt-GUpKiVbPwgUsWZo0S5qh9IhLHD63NfLhrqhk19hn-3S4d-5HQUs_i1uSUAYhcguN9VGUX70Bzdgz5m6J1bL7VwVhv63SEUKON2B/s640/ss+copy.jpg" width="201" /></a></div>
<span style="color: purple;"><span style="font-size: x-large;"><b>'ఆ</b></span></span>త్మవిశ్వాసం' నా విజయంలో ప్రధాన పాత్ర వహించింది. కానీ ఈ నమ్మకం నాకు ఆఖరిదశలో... పరీక్ష రాసేరోజు మాత్రమే పూర్తిగా ఏర్పడింది. అనుకున్నట్టు కాకుండా రివిజన్ కొద్దిగా తగ్గిందని తెలుసు కానీ దాని గురించి ఆలోచించలేదు. కాన్సెప్టులు నాకు స్పష్టంగా ఉన్నాయని తెలుసు. అదే ధైర్యం!<br />
... అయినా కొంత ఉత్కంఠ, టెన్షన్... తెల్లారి పరీక్ష. తెల్లవారుఝామున 2 గంటలదాకా చదువుతూనే ఉన్నాను. నిజానికి పరీక్ష ముందు ఇంతసేపు మేలుకోవటం మంచిది కాదు. ఆరుగంటలకే మెలకువ వచ్చేసింది. టెన్షన్తో ఉదయం 9 గంటలదాకా ప్రిపరేషన్ ఆపలేదు. వదిలేసిన మ్యాథ్స్ రివిజన్ కూడా పూర్తయ్యాక.. అప్పుడు- ఆ ఆఖరి సమయంలో- వచ్చేసింది ఆత్మవిశ్వాసం!<br />
<br />
'ఈసారి పరీక్ష కష్టంగా ఉండి, సరిగా రాయకపోయినా పర్లేదు, మరోసారి రాయగలను. ఎందుకంటే... నాకు కాన్సెప్టులపై స్పష్టత ఉంది కాబట్టి'!- ఈ నమ్మకం వచ్చాక ఇక టెన్షనే లేదు. పరీక్షకు హాజరై, ప్రశాంతమైన మనసుతో రాయటం మొదలుపెట్టాను. తేలికైనవి ముందు రాసేశాను, కష్టమైనవి రెండో రౌండుకు వదిలేసి. అందుకే జనరల్ ఆప్టిట్యూడ్తో పాటు 1.45 గంటల్లోనే సగం పేపర్ పూర్తిచేశా.<br />
<br />
మళ్ళీ ప్రశ్నపత్రం చూసుకున్నాను. ఒక ప్రాబ్లమ్ అయితే పూర్తి పేజీ నిడివి ఉంది. చూడగానే దాన్ని అంతకుముందు వదిలేశా. ఇప్పుడు తరచిచూస్తే విచిత్రంగా అది చాలా తేలిక సమస్య! భయపెట్టటానికి ఇంత నిడివితో ఇచ్చివుంటారు.<br />
<br />
<span style="font-size: large;"><b>పట్టు వదలకుండా... </b></span><br />
నా ప్రిపరేషన్ గురించి చెప్పాలంటే- చదివినంతవరకూ బాగా చదివాను. కాన్సెప్టులపై అస్పష్టత ఉంటే దాన్ని క్లారిఫై చేసుకునేదాకా వదల్లేదు. ఏదైనా ప్రాబ్లమ్ రాకపోతే సొల్యూషన్ తెలిసేవరకూ దానిమీదే ఉన్నాను. ప్రిపరేషన్ విషయంలో కష్టమైన అంశాలనే ముందు ప్లాన్ చేసుకోవాలి. వాటికి ఎక్కువ సమయమే పడుతుంది కాబట్టి. తర్వాతే తేలికైనవాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. లేకపోతే చివర్లో మనకు వ్యవధి సరిపోకపోవచ్చు. పరీక్ష ముందు రివిజన్ పెండింగ్ లేకుండా చూసుకుంటే ఆత్మస్త్థెర్యం పెరుగుతుంది.<br />
<br />
గేట్లో నాకిది మూడో ప్రయత్నం. మొదటిసారి అసలేమీ చదవకుండా రాశాను. మార్కులు 42/100, గేట్ ర్యాంకు 5,898! రెండో ప్రయత్నంలో బాగా చదివాను. కొన్ని కాన్సెప్టులు అంత క్లియర్గా లేవు. సమయం లేక ప్రాబ్లమ్స్ సాధన చేయలేకపోయాను. మార్కులు 32/100 మాత్రమే. కానీ 3,360 ర్యాంకు! ప్రశ్నపత్రం చాలా కష్టంగా ఇవ్వటం దీనికి కారణం. దీనిబట్టి తెలిసేదేమిటంటే... ఎంత కష్టపడితే అంత మంచి ర్యాంకు వస్తుంది. ఇతరుల గురించి పట్టించుకోకూడదు.<br />
<br />
మూడోసారి గేట్ రాసినపుడు బాగా చదివాను. కాన్సెప్టులు క్లియర్గా ఉన్నాయి. ప్లాబ్లమ్స్ కూడా సాధన చేశాను. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా, వాటిని చివరి నిమిషం వరకూ సవరించుకుంటూ వచ్చాను. మొదటి రెండు సార్లూ సమయం లేక తేలికైనవి కూడా వదిలేశాను. ఇప్పుడలా కాకుండా తేలికైన ప్రశ్నలకు ముందు జవాబులు గుర్తించాను. దీనివల్ల జరిగే ప్రయోజనం ఆత్మస్త్థెర్యం రావటం! పేపర్ సులువుగా ఉంది కాబట్టి మార్కులశాతం 88.67 వచ్చింది. ర్యాంకు తెలిసిందే కదా? మొదటి ర్యాంకు!<br />
<br />
<span style="font-size: large;"><b>నిరాశపడకూడదు </b></span><br />
గేట్ కోసం రోజుకు 8 గంటల చొప్పున చదివితే ఆరు నెలల సమయం సరిపోతుంది. సన్నద్ధతకు తప్పనిసరిగా ఒక ప్రణాళిక అనుకోవాలి. దాన్ని పాటించటానికి నిర్దిష్ట వ్యవధి పెట్టుకోవాలి. అనుకోని అవాంతరాలు వచ్చినపుడు ప్రణాళిక సరిగా పాటించటం లేదని నిరాశపడిపోకూడదు. 'అయిందేదో అయింది. ఉన్న సమయాన్ని గరిష్ఠంగా సద్వినియోగం చేయాలి' అనుకోవాలి. పరిస్థితిని బట్టి డైనమిక్గా దాన్ని మార్చుకోవటం కూడా అవసరం. ఏది ఏమైనా ప్రిపరేషన్ సకాలంలో పూర్తవుతుందనే ఆత్మవిశ్వాసం ఉండాలి.<br />
<br />
గేట్ రాసేవారు తమ కళాశాల గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటే సందేహాలు వచ్చినపుడు వివిధ పుస్తకాలను సంప్రదింంచే వీలుంటుంది. చదువుకునే వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది.<br />
<br />
<span style="font-size: large;"><b>క్రమం పాటిస్తే సులువు </b></span><br />
గేట్లో సాధారణంగా అన్ని సబ్జెక్టులకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. పాత పేపర్లు సాధన చేస్తే వేటికి ఎక్కువ ప్రాధాన్యం ఉందో తెలుస్తుంది. ఆ ప్రకారం సిద్ధమవ్వొచ్చు. కానీ టాప్ ర్యాంకు రావాలంటే మాత్రం సిలబస్ మొత్తం కవర్ చేయాల్సిందే. ఇంజినీరింగ్ మ్యాథ్స్కు మార్కులు తక్కువని దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దీనికి సరిగా సన్నద్ధమైతే ఇంజినీరింగ్ సబ్జెక్టులు చదివేటపుడు సమయం బాగా ఆదా అవుతుంది. మ్యాథ్స్లో పునాది సరిగా ఏర్పరచుకోకపోతే ప్రిపరేషన్ సమయం చాలా పెరుగుతుంది!<br />
<br />
ఎలక్ట్రో మాగ్నటిక్ థియరీ లాంటి కొన్ని సబ్జెక్టుల్లో మొదటి కొన్ని చాప్టర్లు మిగతావాటికి ఆధారంగా ఉంటాయి. ఇంటర్లో చదివినవాటికి కొనసాగింపు కొన్ని ఉంటాయి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ తర్వాత కమ్యూనికేషన్స్ చదవటం; ఎలక్ట్రానిక్ డివైసెస్, ఎనలాగ్ సర్క్యూట్స్ వరసగా, ఈ రెంటికీ ముందు నెట్వర్క్ థియరీ చదవటం ... ఈ క్రమం చక్కని అవగాహననిస్తుంది.<br />
<br />
ప్రాథమికాంశాలు (బేసిక్స్) ఎంత బాగా చదివితే సబ్జెక్టు అంత సులభం. సమస్యల సాధనలో ఎక్కువ పేజీలు రాయటం బీటెక్కు పనికిరావొచ్చు కానీ, గేట్కు క్లుప్తంగా సాల్వ్ చేయటమే ప్రధానం. మ్యాథ్స్లో పట్టుంటేనే ఇది సాధ్యం!<br />
<br />
<span style="font-size: large;"><b>ఉపయోగపడే సైట్లు </b></span><br />
నేనైతే పరీక్షకు ఒక్కణ్ణే సిద్ధమయ్యాను గానీ, 'కంబైన్డ్ స్టడీ' చాలా ఉపయోగకరమే! ఒకే రకమైన మనస్తత్వం ఉన్న ఇద్దరు ముగ్గురు కలిసి చదివితే అద్భుతాలు సృష్టించవచ్చు. సొంతంగా సన్నద్ధమయ్యేటపుడు ఎక్కడైనా చిక్కుముడి ఏర్పడితే సమయం వృథా అవుతుంటుంది. ఇలాంటపుడు సమయం ఉంటే http://nptel.iitm.ac.in/వెబ్సైట్లో నిపుణులైన అధ్యాపకుల బోధనలున్న వీడియోలు చూస్తే సందేహనివృత్తి అవుతుంది. తర్వాత పాఠ్యపుస్తకాలు చదివితే అర్థమవుతుంది. www.coursera.org వెబ్సైట్లో విదేశీ ప్రొఫెసర్ల పాఠాలు ఉచితంగా చూడొచ్చు. ఇవి చాలా ఉపయోగం.<br />
<br />
మాక్ టెస్టులు నిర్దిష్ట సమయం పెట్టుకుని రాయటం మంచిది. రాసి, ఎక్కడ, ఏమేం తప్పులు చేశామో బేరీజు వేసుకోవాలి. అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. నేను పరీక్ష ముందు రెండు టెస్టులు రాశాను. సరైన మైండ్సెట్, సమయ నిర్వహణ వీటితో అలవడతాయి. పాత పేపర్లు 8 నుంచి 10 సంవత్సరాలవి సాల్వ్ చేయటం మేలు.కాన్సెప్టుల విషయంలో 'నాదే కరెక్టు' అనే ధోరణి సరికాదు. ఇవి సుస్పష్టంగా (క్రిష్టల్ క్లియర్) ఉండాలి. నిరంతరం విశ్లేషించుకుంటూ ఉండాలి. ఎంత చదివినా రివిజన్ ఉండాలి. తప్పులు తెలుసుకోవాలి. అన్ని ప్రాబ్లమ్స్నూ సాల్వ్ చేసేలా ఉండాలి. పరిష్కరించకుండా దేన్నీ వదలకూడదు. ఏ సమస్య అయినా చేయలేకపోయామంటే ఆ కాన్సెప్ట్పై పూర్తి అవగాహన రాలేదని అర్థం!<br />
<br />
నేను హైదరాబాద్ 'ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ'లో కోచింగ్ తీసుకున్నాను. అనుభవజ్ఞులైన అధ్యాపకులు మన సమయం తగ్గిస్తారు. కోచింగ్ లేకుండా కూడా గేట్కు సిద్ధం కావచ్చు. అయితే దీనికి సమయం చాలా ఎక్కువ తీసుకుంటుంది.<br />
<br />
ఇంజినీరింగ్ ఫైనలియర్లో కీలకమైన ప్రాజెక్టు, పరీక్షలూ, క్యాంపస్ ప్లేస్మెంట్లూ ఉంటాయి. వీటి మధ్య గేట్కు సన్నద్ధమవటం పరీక్షే. అందుకే రెండో సంవత్సరం నుంచీ గేట్మీద దృష్టిపెట్టటం మంచిది. సబ్జెక్టులో కష్టంగా ఉన్నవాటిని నోట్స్గా రాసుకోవాలి. గేట్ సన్నద్ధతలో అవి ఉపయోగపడతాయి. సమయం కూడా బాగా ఆదా అవుతుంది.</div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7890775741166916891.post-86528465902176830742013-02-25T13:24:00.000+05:302013-02-25T13:24:00.449+05:30సివిల్స్ జైత్రయాత్రకు అపోహలే అవరోధాలు!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhgXc2DTJPqu8xbSe0MkuRepItdILg-s-M6ZgDx8-R9KhtvY4NBVs4WmHPlKSoYa6aDD1Dx29f-QK13D8I1MtbMmCITDxUCDZENWGeqUR0vV-4IeWchzed4p8QQHr0tg4Vw1PjCSm0_ciMq/s1600/pic.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhgXc2DTJPqu8xbSe0MkuRepItdILg-s-M6ZgDx8-R9KhtvY4NBVs4WmHPlKSoYa6aDD1Dx29f-QK13D8I1MtbMmCITDxUCDZENWGeqUR0vV-4IeWchzed4p8QQHr0tg4Vw1PjCSm0_ciMq/s320/pic.jpg" width="320" /></a></div>
<span style="font-size: large;"><b>సివిల్స్ పరీక్షకు తయారటానికి సుదీర్ఘ కాలం పడుతుంది కాబట్టి... దీనికి ప్రయత్నం చేయాలో లేదో; తమకు <span style="color: purple;">తగిన సామర్థ్యం ఉందో లేదో అనే సందేహాలు అభ్యర్థుల్లో ఉండటం చాలా సహజం. ఈ పరీక్ష చుట్టూ అల్లుకున్న అపోహలను ఎంత త్వరగా నివృత్తి చేసుకుంటే ఆశావహులకు అంత శ్రేయస్కరం!</span></b></span><br /><br /><span style="color: red;"><span style="font-size: x-large;"><b>జి</b></span></span>ల్లా కలెక్టర్గా/ ఎస్పీగా అవ్వాలని యువత గాఢంగా కోరుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ హోదాల్లోని గౌరవం, ప్రత్యేకత వారికి అలాంటి ప్రేరణనిస్తుంది. జిల్లా మొత్తం అధికార యంత్రాంగం చిన్నా పెద్దా సమస్యల పరిష్కారానికి కలెక్టర్మీద ఆధారపడుతుంది. జిల్లా పోలీసు సిబ్బందిని నియంత్రించే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సాధారణంగా కలెక్టర్ కన్నా చిన్నవయసులో ఉంటారు. (ఐపీఎస్కు ఎంపికయ్యాక ఐదారేళ్ళలో ఎస్పీ అవుతారు కానీ కలెక్టర్ అవ్వటానికి ఐఏఎస్కు ఎంపికయ్యాక పది పన్నెండేళ్ళు పడుతుంది.)<br />ఐఏఎస్, ఐపీఎస్లు కావటానికి పోటీ పరీక్ష రాయాలని తెలుసు. అయితే నాకు ఈ లక్ష్యం తగినదేనా? నాలో ఈ సత్తా ఉందా? విజయవంతం కాగలుగుతానా?- ఇవి చాలామందిలో మెదిలే ప్రశ్నలు!<br /><br />పైగా చుట్టుపక్కలవాళ్ళు ప్రోత్సాహం ఇవ్వకపోగా వ్యతిరేక భావనలు పెంచేస్తుంటారు. 'ఐదేళ్ళపాటు సిద్ధపడినా నాకు తెలిసిన ఒకతను సివిల్స్ రాయలేకపోయాడు. అతడికి టెన్త్లో 98 శాతం, ఇంటర్లో 95 శాతం మార్కులు వచ్చాయి. అతడికే సాధ్యం కానపుడు నీవల్లవుతుందా?' ... ఇలాంటి చర్చలు అనంతంగా సాగుతూ అభ్యర్థుల ఉత్సాహం మీద నీళ్ళు చల్లుతుంటాయి. ఎన్నో సందేహాలు ముసిరి, వారిని ప్రయత్నం చేయనీకుండా వెనక్కి లాగుతుంటాయి.<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjAKN85zJQe31vxGLcXaRueaSryns1VisK82anpvUdkpfwCcEw_wDs95-sOhyphenhyphenHvAseAPMj552kIhxC03-fKqw9VrjBreg-Fn7Q0p8Vg4Deb7EWbvBuUElJ5z1nJMc72uKbl6njXHW8R4N8s/s1600/table.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="400" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjAKN85zJQe31vxGLcXaRueaSryns1VisK82anpvUdkpfwCcEw_wDs95-sOhyphenhyphenHvAseAPMj552kIhxC03-fKqw9VrjBreg-Fn7Q0p8Vg4Deb7EWbvBuUElJ5z1nJMc72uKbl6njXHW8R4N8s/s400/table.jpg" width="291" /></a></div>
<span style="font-size: large;"></span><br />
<span style="font-size: large;">ముఖ్యమైన సందేహాలు </span><br /><br /><b>* నేను సగటు విద్యార్థిని. డిగ్రీ ఎలాగోలా పూర్తిచేశాను. ఈ పరీక్షలో అర్హత సాధించే అవకాశం నాకుందా? </b><br /><br />
మొట్టమొదట- సగటు విద్యార్థిని అనో, సగటు కంటే కిందిస్థాయి అనో, అసాధారణ విద్యార్థిని అనో ముద్ర వేసుకోకూడదు. చదువుల్లో సరిగా ప్రతిభ చూపలేదంటే మీ నియంత్రణలో లేని కారణాలు ప్రభావం చూపివుండవచ్చు. ఎన్నో అనుకూలాంశాలు చుట్టూ ఉన్నా కూడా చదివేదానిపై ఆసక్తి లేకపోయివుంటే పరీక్షల్లో సరిగా రాసివుండకపోవచ్చు. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉంటే ప్రయత్నాలు వాటికవే రూపుదిద్దుకుంటాయి.<br /><br />ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నపుడే మన శక్తిసామర్థ్యాలను గుర్తించగలుగుతాం. అప్పుడే సంపూర్తిగా లీనమై చేయటం గమనించవచ్చు. సివిల్ సర్వీసెస్ మీ ఏకైక లక్ష్యంగా మారితే దాన్ని సాధించటానికి మార్గాలూ, సాధనాలూ మీరే గుర్తించగలుగుతారు.<br /><br />ఈ సర్వీసు సాధించినవారిలో ఎంతోమంది 'సగటు' విద్యార్థులున్నారు. పాఠశాలో, కళాశాలలో ఏనాడూ మంచి మార్కులు తెచ్చుకోనివారున్నారు. కానీ కళాశాల తర్వాత సివిల్ సాధించాలనే స్థిరమైన, స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నాక దానిలో విజయం కోసమే వారు తమ సర్వశక్తులూ వినియోగించారు!<br /><br /><b>* నేను డిగ్రీలో కేవలం పాసైన విద్యార్థిని. సివిల్స్ యాత్రలో నాకెలాంటి సమస్యలు ఎదురవుతాయి? </b><br /><br />
మొదట తల్లిదండ్రులూ, స్నేహితులూ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. వాళ్ళేమంటారంటే- 'ఇప్పటిదాకా నువ్వేమీ సాధించలేదు కదా, సివిల్స్లో ఎలా నెగ్గగలవు?' అని. మీరు నిరుత్సాహపడొచ్చు కానీ వారలా చెప్పటంలో సబబు ఉంది- మీరింకా మీ సామర్థ్యాన్ని రుజువు చేసుకోలేదు కాబట్టి. నేను మారానననీ, ఒక లక్ష్యం గుర్తించాననీ వారికి అర్థమయ్యేలా చెప్పండి. అప్పుడు వారు తప్పకుండా మీకు మద్దతునిస్తారు.<br /><br />రెండో సమస్య ఏ దిశలో ముందుకు సాగాలనేది. మీకంటే ఈ పరీక్ష గురించి బాగా తెలిసినవారి సాయం తీసుకోవాలి. వారినుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇతరుల బలహీనతలూ, లోపాలపై కాకుండా వారి బలాలపై దృష్టి పెట్టండి. మీకు సౌకర్యంగా ఉండే స్థలం (ఇల్లు, ఊరు, బస్తీ) వదిలి మీలాంటి జీవితాశయాలున్నవారుండే చోటుకు మారటం దీనిలో భాగమే!<br /><br />మూడోది మార్గదర్శనం. ఈ పరీక్షపై చక్కని అవగాహనఉన్నవారి సూచనలు పొందటం. అది స్నేహితులైనా కావొచ్చు; ఉపాధ్యాయులైనా కావొచ్చు.<br /><br />నాలుగో అంశం- పరీక్ష రాసి దాని గురించి తెలుసుకోవటం. దీనివల్ల వాస్తవం ఏమిటన్నది స్వానుభవంతో గ్రహించవచ్చు.<br />
<br />
<br />
<i><span style="color: magenta;"><b>(పూర్తి కథనం - www.eenadu.net చదువు విభాగంలో చూడండి)</b></span></i><br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7890775741166916891.post-27269341183067520652013-02-22T15:38:00.000+05:302013-02-22T15:38:01.648+05:30ఎంసెట్ నగారా<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEixan7vKwCDN0qUPASUWrOfeffrsBm47cGl0j06LXigg6bO7ORakiGmuCcF-CVMJU_boU1GhiHFpylUM1EKF-obhtvMSMbQfyh02o7Cj5-1yVY-yA4jgOZbYg24pwf0iW2BGZraw8VRTcBd/s1600/pic.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="282" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEixan7vKwCDN0qUPASUWrOfeffrsBm47cGl0j06LXigg6bO7ORakiGmuCcF-CVMJU_boU1GhiHFpylUM1EKF-obhtvMSMbQfyh02o7Cj5-1yVY-yA4jgOZbYg24pwf0iW2BGZraw8VRTcBd/s400/pic.jpg" width="400" /></a></div>
<br /><span style="font-size: large;"><b>ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్రుతతో ఎదురు చూస్తోన్న ఎంసెట్ ప్రకటన వెలువడింది. ఎంపీసీ విద్యార్థుల విషయంలో స్పష్టతతో, బైపీసీ విద్యార్థులకు సంశయం కొనసాగిస్తూ ఈ నోటిఫికేషన్ రూపొందింది. మంచి భవితకు బాట కోసం ఎంసెట్లో మెరుగైన ర్యాంకు సాధన అత్యవసరం. దీనికి పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాల్సిన తరుణమిది!</b></span><br /><br /><span style="color: red; font-size: x-large;"><b>పో</b></span>టీ పరీక్ష ఏదైనా దానికి తయారయ్యే విధానం, మానసిక సంసిద్ధత.. ఈ రెండు అంశాల మేరకే ఫలితాలుంటాయి. కష్టపడి చదవడం తప్పనిసరే కానీ, నిర్దిష్ట ప్రణాళికతో కష్టపడటం ముఖ్యం. అప్పుడే గెలుపు సులభమవుతుంది. కానీ చాలామంది విద్యార్థులు ప్రణాళికకు ప్రాధాన్యం ఇవ్వక నష్టపోతున్నారు.<br /><br />ప్రణాళికకు అంత ప్రాధాన్యం ఎందుకో ఒక్క ఉదాహరణ ద్వారా చూద్దాం.<br />ఇద్దరు విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారని అనుకుందాం. ఒక విద్యార్థి హిందీలో 90 మార్కులు, మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో 92 మార్కులు తెచ్చుకున్నాడని అనుకుందాం. వేరొక విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో 99 లేదా 100 మార్కులు తెచ్చుకుంటూ ఒక సబ్జెక్టులో హిందీ కాకుండా 90 మార్కులు సాధించాడని అనుకుందాం.<br /><br />ఈ ఇద్దరిలో మొదటి విద్యార్థికి 10 గ్రేడ్ పాయింట్ అంటే 10/10, రెండో విద్యార్థికి 9.8 గ్రేడ్ పాయింట్ అంటే 9.8/10 వచ్చినట్లు అవుతుంది. మార్కులపరంగా చూస్తే మొదటి విద్యార్థి మార్కులు కేవలం 550/600. మరి రెండో విద్యార్థి మార్కులు 590/600 వరకూ ఉండే అవకాశముంది. మరి ఈ ఇద్దరిలో తేడా అంటే ప్రణాళిక మాత్రమే.<br /><br />మారిన గ్రేడింగ్ విధానం అర్థం చేసుకుని ప్రాధాన్యం గుర్తించి చదివిన విద్యార్థి 10/10 తెచ్చుకుంటే అవగాహన లేక ప్రణాళిక లేకుండా చాలా కష్టపడి కూడా రెండో విద్యార్థి తెచ్చుకున్నది 9.8/10 మాత్రమే. కాబట్టి మార్కులు సాధించాలంటే కష్టపడాల్సిందే. అయితే అవగాహనతో సరైన ప్రణాళికతో కష్టపడి చదివితే కచ్చితంగా మేటి ర్యాంకుకు అవకాశం ఉంటుంది.<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjrhGnPT_ZMXl2v4IQp_uVE6vjculmoUvj9nbatFENOtq6Hm9QJvibgMtTx9Hxug777KV5BJSv5GNvQ0QDzdh__7l6NzSObrngbeGUfcyhZSzj6PJtUIHAeQ9Brq8WsVqxkyH7Ikp4Gc4MY/s1600/table.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="370" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjrhGnPT_ZMXl2v4IQp_uVE6vjculmoUvj9nbatFENOtq6Hm9QJvibgMtTx9Hxug777KV5BJSv5GNvQ0QDzdh__7l6NzSObrngbeGUfcyhZSzj6PJtUIHAeQ9Brq8WsVqxkyH7Ikp4Gc4MY/s400/table.jpg" width="400" /></a></div>
<br />
<span style="font-size: large;"><b>ప్రకటన ప్రకారం...</b></span><br />ఇంజినీరింగ్, మెడికల్, డెంటల్, బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్, ఫార్మసీ, ఆయుర్వేద, యునాని, హోమియోపతిల ప్రవేశానికి ఎంసెట్ ర్యాంకు ఉపయోగపడుతుంది.<br /><br />ఈ పరీక్ష రాయడానికి నిబంధనలు చూస్తే... భారతీయులై, ఆంధ్రప్రదేశ్కి చెందినవారై ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందినవారు లేదా సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు అర్హులు. రిజర్వేషన్ కేటగిరీలలో ఉన్న విద్యార్థులకు 40 శాతం మార్కులు సరిపోతాయి.<br /><br />* బయోటెక్నాలజీలో చేరాలంటే బైపీసీ విద్యార్థులు లెక్కలులో బ్రిడ్జి కోర్సు పరీక్ష పాసై ఉండాలి.<br />* ఇంజినీరింగ్, ఫార్మసీలైతే విద్యార్థికి డిసెంబరు 31, 2013 లోపు 16 సంవత్సరాలు పూర్తి అయివుండాలి. గరిష్ఠ వయః పరిమితి లేదు.<br /><br />* మెడికల్ విభాగంలో అయితే డిసెంబరు 31, 2013లోపు విద్యార్థి 17 సంవత్సరాలు పూర్తిచేసి ఉండాలి. అలా కాని పక్షంలో ప్రవేశ అర్హత లభించదు. అలాగే గరిష్ఠ వయః పరిమితి జనరల్ కేటగిరి అయితే 22 ఏళ్ళు, రిజర్వేషన్ కేటగిరి అయితే 25 సంవత్సరాలు. <br /><br /><span style="font-size: large;"><b>ఎలా సంసిద్ధమవ్వాలి?</b></span><br /><br />ఇంటర్ పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షల ఆఖరు తేదీ మార్చి 19 వరకూ ఇంటర్కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తే సరిపోతుంది.<br /><br />ఇంటర్లో మూడు రకాల ప్రశ్నలుంటాయి. LAQ, SAQ, VSAQవీటిలో సాధారణ విద్యార్థులు LAQ, SAQలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి చదువుతారు. కచ్చితంగా మంచి మార్కులు లేదా నూరు శాతం మార్కులు సాధించాలనే ధ్యేయంతో ఉన్నవారు అధికంగా VSAQలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే అకాడమీ పుస్తకాలు చదవడంతో బాటు ఆబ్జెక్టివ్ ఓరియెంటేషన్లో కూడా తయారీ కావాలి.<br /><br />అకాడమీ పుస్తకాలు చదవడం అంటే చివర్లో ఉన్న ప్రశ్నలు జవాబులు మాత్రమే కాకుండా పాఠ్యాంశం కూడా పూర్తిగా కనీసం ఒక్కసారైనా చదివి ఉండాలి. సీనియర్ ఇంటర్ పరీక్షలు పూర్తయ్యేవరకూ ఈ సిలబస్కు పరిమితమై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు కూడా అభ్యాసం చేస్తూ వెళ్ళాలి.<br /><br />కాలవ్యవధి స్వల్పంగా ఉంది కాబట్టి రాని అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి చదవడం సరికాదు. దానికి బదులు- వచ్చిన అంశాలనే ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేసుకుంటూ వెళితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్షలో కూడా వేగం పెరుగుతుంది.<br /><br />ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల తర్వాత ఎంపీసీ విద్యార్థులు అయితే జేఈఈ- మెయిన్స్కు తయారవుతుంటారు. 10 రోజుల్లో జూనియర్ సిలబస్ పూర్తి చేసుకుని మిగిలిన వారం రోజులూ గ్రాండ్ టెస్టులు నిర్వహించుకోవడం మేలవుతుంది.<br /><br />ఆ తర్వాత ఎంసెట్, బిట్శాట్ రెండు పరీక్షలకూ ఒక ప్రణాళిక వేసుకోవాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్ రెండింటినీ పునశ్చరణ చేసుకుంటూ నమూనా పరీక్షలు వీలైనన్ని ఎక్కువగా రాయాలి. ఎంసెట్లో రుణాత్మక మార్కుల్లేవు కాబట్టి జవాబు తెలియనప్పటికీ ప్రతి ప్రశ్నకూ ఏదో ఒక జవాబు రాసే చాన్స్ తీసుకోవచ్చు. ఏప్రిల్ ఆఖరు వారం నుంచి గ్రాండ్ టెస్టులు రాయడం ప్రారంభించాలి.<br /><br />బైపీసీ విద్యార్థులు అయితే మార్చి 19 తర్వాత కనీసం 20 రోజులు ప్రథమ సంవత్సర సిలబస్ పునశ్చరణ చేసుకోవాలి. సిలబస్ను చిన్న భాగాలుగా విభజించి నమూనా పరీక్షల రూపంలో అభ్యాసం చేయాలి. బయాలజీ విద్యార్థులు అధికశాతం నష్టపోవడానికి కారణాలు.. సబ్జెక్టుపై అవగాహన లేక కాదు! వాటిని ప్రశ్నల రూపంలో తర్ఫీదు పొందకపోవడమే. అందుకే వీలైనన్ని నమూనా పరీక్షలు రాయాలి. ఇక్కడ కూడా రుణాత్మక మార్కుల్లేవు కాబట్టి మీ ప్రశ్నకు జవాబు గుర్తించకుండా వదిలి వేయాల్సిన అవసరం లేదు.<br /><br />ఎంపీసీ లేదా బైపీసీ ఏ విభాగం అయినా మన అకాడమీ పుస్తకాలకు మాత్రమే పరిమితమైనా ఎంసెట్లో అత్యుత్తమ ర్యాంకు సాధించుకోవచ్చు. ప్రణాళికాబద్ధమైన తయారీ ఏ విద్యార్థికయినా విజయం సాధించిపెడుతుంది!<br /><br /><b>(పూర్తి కథనం కోసం www.eenadu.net లో చదువు విభాగం చూడండి..)</b></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-30624404373425687222013-01-23T14:29:00.001+05:302013-01-23T14:34:38.072+05:30ఎంసెట్... నీట్ - సన్నద్ధత ఎలా? <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiD8swQ-XmvC3v0rc0YY7DxbEOjqK0Zn6-cNTka7LGQ7NUyMjz93y_1aYranipBkl3jjVwFGDlnLwdr_lte8RypbmM4CkLJr6jq5aQ-17co8g78iWUTf2e-ZhcWLpVpCF0Z6jPyMTjIIJBP/s1600/pic.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="298" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiD8swQ-XmvC3v0rc0YY7DxbEOjqK0Zn6-cNTka7LGQ7NUyMjz93y_1aYranipBkl3jjVwFGDlnLwdr_lte8RypbmM4CkLJr6jq5aQ-17co8g78iWUTf2e-ZhcWLpVpCF0Z6jPyMTjIIJBP/s400/pic.jpg" width="400" /></a></div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
<br />
<span style="font-size: large;"><b> ఎంసెట్-నీట్... ఏ పరీక్ష రాయాల్సివచ్చినా, ఒకవేళ రెండూ రాయాల్సివచ్చినా బైపీసీ విద్యార్థులు తయారుగా ఉండటం మేలు. అనుకూల అంశాలను గుర్తుచేసుకుంటూ ఆశావహ దృక్పథంతో ప్రణాళిక వేసుకోవాలి; ఆత్మవిశ్వాసంతో సన్నద్ధత కొనసాగించాలి!</b></span><br />
<br />
<span style="color: red; font-size: x-large;">ఇం</span>టర్మీడియట్ బైపీసీ విభాగంలోని ప్రవేశపరీక్షలకు దాదాపు 1,25,000 మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి పరీక్షల్లో ఏది ఖరారవుతుందనే విషయంపై అనిశ్చితి ఉన్నప్పటికీ ప్రిపరేషన్ను కొనసాగిస్తుండటమే సరైన చర్య.<br />
<br />
బైపీసీ విభాగంలో జరిగే పోటీ పరీక్షల్లో సబ్జెక్టుపై అవగాహన ఎంత అవసరమో ఆత్మవిశ్వాసం అంతకంటే ఎక్కువ అవసరమవుతోంది. ప్రణాళికతో తయారు కాగలిగితే ఈ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది<br />
<br />
జరగబోయే నీట్, ఎంసెట్ రెండు పరీక్షలూ ప్రాధాన్యం సంతరించుకోవచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్లలో ప్రవేశాలు నీట్ ద్వారా జరిగితే; మిగిలిన కోర్సులైన యునానీ, ఆయుర్వేదిక్, హోమియోపతి, అగ్రికల్చరల్ బీఎస్సీ, వెటర్నరీ సైన్స్, ఫార్మసీ, నర్సింగ్ లాంటి కోర్సుల్లో ప్రవేశం ఎంసెట్ ద్వారా జరిగే అవకాశం ఏర్పడుతోంది. నీట్ గురించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడేలోపు సంశయం కంటే సన్నద్ధత చాలా అవసరం.<br />
<br />
<span style="font-size: large;"><b>ఎంసెట్ 2012 : </b></span><br />
<span style="font-size: large;"><b>మార్కుల, ర్యాంకుల విశ్లేషణ </b></span><br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi-BijD8pNtGb6UtyP3-zyl-eBtYAjnqqT8QCXdigX2KQ2-RtL4dwWyZdSvn_mkNhnhuke5oKjUqhLK4tQKtp1DMr1U1CAZ42zOxA3bGe8yD0bgWli4givLGwV0fGg4rgBO4aa5j6tlA3kX/s1600/200113edu1d.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="640" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi-BijD8pNtGb6UtyP3-zyl-eBtYAjnqqT8QCXdigX2KQ2-RtL4dwWyZdSvn_mkNhnhuke5oKjUqhLK4tQKtp1DMr1U1CAZ42zOxA3bGe8yD0bgWli4givLGwV0fGg4rgBO4aa5j6tlA3kX/s640/200113edu1d.jpg" width="276" /></a></div>
<br />
<b>తయారయ్యేదెలా</b>?<br />
* సీనియర్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి, మార్చి మొదటివారంలో థియరీ పరీక్షలూ ప్రారంభమవుతున్నాయి కాబట్టి సీనియర్ ఇంటర్ ఆఖరి పరీక్ష మార్చి 19వ తేదీ వరకూ రెండో సంవత్సరం సిలబస్కే పరిమితమై చదవాలి.<br />
<br />
* ఇంటర్ పరీక్షకు VSAQప్రశ్నలపై బాగా తయారైతే అది ఎంసెట్కు కూడా ప్రయోజనం.<br />
<br />
* చాలామంది ఈ సమయంలో మొదటి సంవత్సరం సిలబస్ పునశ్చరణ అని సమయాన్ని నష్టపరుచుకుని సీనియర్ సిలబస్ పూర్తికాక ఒత్తిడికి గురవుతుంటారు. అలా కాకుండా మార్చి 19 వరకూ ఆబ్జెక్టివ్తో కలిపి రెండో సంవత్సరం సిలబస్ సంపూర్ణంగా పూర్తిచేయగలిగితే ఆ తర్వాత ప్రథమ సంవత్సర సిలబస్ పునశ్చరణకు కావలసిన సమయం దొరుకుతుంది.<br />
<br />
* ఇంటర్ అకాడమీ పుస్తకాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి చదివినా సరిపోతుంది. నీట్కు అయితే అదనంగా బోటనీ, జువాలజీ ఎన్సీఈఆర్టీ పుస్తకాలు కూడా కచ్చితంగా చదవాలి. అయితే ఈ అదనపు అంశాలు మార్చి 19 తర్వాత చదువుకోవచ్చు.<br />
<br />
* ఇంటర్ పరీక్షల ముందు నెలరోజులు పాఠాలు వినడం కంటే విద్యార్థి స్వయంగా అభ్యసించడానికి ప్రయత్నిస్తే అధికలాభం. సందేహాలు వస్తే వెంటనే అధ్యాపకుల సాయంతో నివృత్తి చేసుకోవచ్చు.<br />
<br />
* కొంతమంది ఒక వారం ఒక సబ్జెక్టు పూర్తిచేయాలని ప్రయత్నిస్తూవుంటారు. అయితే ఒకే సబ్జెక్టు అంత ఎక్కువ కాలం చదివితే అవగాహనలోపం ఏర్పడవచ్చు. ఇతర సబ్జెక్టులు ఎక్కువకాలం చదవలేదు కాబట్టి మనసులో వాటిపై భయం పెంచుకుని, ఆ సబ్జెక్టులు కూడా సరిగా చదవలేరు. అందుకే వీలైనంతవరకూ ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులూ చదవాలి (పరీక్షల సమయంలో తప్పించి).<br />
<br />
* సిద్ధాంతపరమైన ప్రశ్నలు చదివినపుడు ఆకళింపు చేసుకోలేకపోతే కొంత సమయం లెక్కలు చేసి, మళ్ళీ సిద్ధాంతపరమైన భాగాలను చదివితే సరిపోతుంది.<br />
<br />
* ఈ సమయంలో కొత్త అంశాలు చదవకుండా, చదివిన అంశాలను పునశ్చరణ చేసుకుంటే ఆత్మస్త్థెర్యం పెంచుకోవచ్చు.<br />
<br />
* ఎంసెట్ బైపీసీ విభాగంలో 160 మార్కులకు 115 మార్కులపైన సాధించగలిగితే సీటు సాధించినట్లే. ఆ మార్కులు పొందాలంటే బయాలజీలో 75, కెమిస్ట్రీలో 35, ఫిజిక్స్లో మిగిలిన మార్కులు సాధించగలిగితే సరిపోతుంది. పట్టున్న సబ్జెక్టులో అధిక మార్కులు సాధించటం ముఖ్యం!<br />
<br />
<b><span style="color: red;">పూర్తి కథనం కోసం www.eenadu.net చదువు విభాగం చూడండి! </span></b><br />
</div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-3370781833947493062013-01-09T15:31:00.001+05:302013-01-09T15:32:32.351+05:30మే 10న ఎంసెట్ <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhWNahO32arOs2F1czdKoBd-qf5qwl3KZCm6MuhbxRdvXl-hJ_Rx9BBa0i8royN8kjdIbaMDbqva38-lKAcEv8a0OhGhHv7UwatLLCkJ4OFfHUyyKF4Lzo-YwlEE7p6mj9nYFv76pgoBDWx/s1600/minister.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="201" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhWNahO32arOs2F1czdKoBd-qf5qwl3KZCm6MuhbxRdvXl-hJ_Rx9BBa0i8royN8kjdIbaMDbqva38-lKAcEv8a0OhGhHv7UwatLLCkJ4OFfHUyyKF4Lzo-YwlEE7p6mj9nYFv76pgoBDWx/s320/minister.jpg" width="320" /></a></div>
<br />
<b><span style="color: red;">ఈనాడు </span>- </b><b><span style="color: red;">హైదరాబాద్ </span>:</b><b>ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్య కోర్సుల ప్రవేశపరీక్షల తేదీలతోపాటు ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్ నిర్వహణ, తరగతుల ప్రారంభం తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ప్రకటించింది. ఇలా జరగడం ఉన్నత విద్యాశాఖ చరిత్రలో ఇదే ప్రథమం. </b><br />
<br />
సుప్రీంకోర్టు ఆదేశాలతో 'అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)' జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి ఉపముఖ్యమంత్రి, ఉన్నతవిద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఏడు ప్రవేశపరీక్షల తేదీలను వెల్లడించారు. నిరుడు ఎంసెట్ మే 12న జరగ్గా, ఈసారి రెండు రోజులు ముందుగా మే 10న జరుగనుంది. ఐసెట్ అదే నెల 17న ఉంటుంది. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఇంజినీరింగ్(పీజీఈసెట్) తరగతులు ఆగస్టు 1న ప్రారంభమవుతాయి. ఎడ్సెట్(బీఈడీ), వ్యాయామవిద్య(పీఈసెట్), న్యాయవిద్య(లాసెట్, పీజీలా) బీటెక్ ద్వితీయ సంవత్సరం(ఈసెట్) తరగతులు జులైలో వేర్వేరు తేదీల్లో మొదలవుతాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అజయ్జైన్, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి డోబ్రియల్, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ జయప్రకాష్రావు, ఇతర అధికారులతో కలసి ఉపముఖ్యమంత్రి ఈ వివరాలను మీడియా ప్రతినిధులకు తెలిపారు. <br />
<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjRpVKn5tofejNoZGn-uIcFg9Jl-d9r_gp7rUeqt0dgdx4LSjfwpMiGGyzRwE9VvrnVgCPqQZ3rgbH84AWpXy1ID_Ys_DFaKotmvGOUR59DS9RmG-1bv7_4LBOvKFkCgOhpmiyA-Nj_5P5u/s1600/blurb.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjRpVKn5tofejNoZGn-uIcFg9Jl-d9r_gp7rUeqt0dgdx4LSjfwpMiGGyzRwE9VvrnVgCPqQZ3rgbH84AWpXy1ID_Ys_DFaKotmvGOUR59DS9RmG-1bv7_4LBOvKFkCgOhpmiyA-Nj_5P5u/s320/blurb.jpg" width="315" /></a></div>
<br />
2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్లైన్లోనే చేపడతామని స్పష్టంచేశారు. రుసుములు, ప్రవేశాల నియంత్రణ సంఘం(ఏఎఫ్ఆర్సీ) పటిష్ఠతకు సంబంధించిన చట్టాన్ని రానున్న శాసనసభ సమావేశాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆన్లైన్ సీట్ల భర్తీపై హైకోర్టు ఆదేశాలను అనుసరించి త్వరలోనే ఉత్తర్వులు జారీచేస్తామన్నారు. బోధనా రుసుములు చెల్లించకుంటే జనవరి 21 నుంచి ఇంజినీరింగ్ కళాశాలలను మూసేస్తామన్న యాజమాన్యాల ప్రకటనపై విలేఖరులు ప్రశ్నించగా- దానిపై తానేమీ మాట్లాడనని రాజనర్సింహ బదులిచ్చారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు పూర్తికావొచ్చాయన్నారు. చివరిసారిగా ప్రాంతీయ, రాష్ట్రస్థాయి బృందాల తనిఖీలను జరపబోతున్నామని వివరించారు. తనిఖీ నివేదికలను అనుసరించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. <br />
<br />
ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాల ఆధారంగానే ర్యాంకుల ప్రకటన: ఈసారి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల ఆధారంగానే ఎంసెట్ ర్యాంకులను ప్రకటిస్తామని అజయ్జైన్, జయప్రకాష్రావు వెల్లడించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విద్యార్థులకు మలివిడత కౌన్సెలింగ్లో అవకాశాన్ని కల్పిస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పారు. ఏటా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడి ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తుండటంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తొలుత మార్కులను ప్రకటించి, ఈ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాక ర్యాంకులను ప్రకటిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా ఎంసెట్ ర్యాంకులు సాధించే వారు తక్కువగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈదఫా ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాల ఆధారంగానే అధికారులు ర్యాంకులను ప్రకటించబోతున్నారు.<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgZs9m38c4fvrzp-t2vshRRd0cOLDV6CiGwbDOgNp-IQcRGAqUHANhOq9sP9q6dGMiiAJJJrZXbMpDTxEaP7NoVbtIFcXj-kqVBCmPJbDsXFpRljfso8hUn1-yBr2qwac8QYDzaSLVtKrB9/s1600/table.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="324" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgZs9m38c4fvrzp-t2vshRRd0cOLDV6CiGwbDOgNp-IQcRGAqUHANhOq9sP9q6dGMiiAJJJrZXbMpDTxEaP7NoVbtIFcXj-kqVBCmPJbDsXFpRljfso8hUn1-yBr2qwac8QYDzaSLVtKrB9/s640/table.jpg" width="640" /></a></div>
<br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-30747501983686821502012-12-31T09:40:00.000+05:302013-01-02T19:14:39.863+05:30మంచి ర్యాంకు సాధించేదెలా? .. యండమూరి వీరేంద్రనాథ్ సూచనలు! <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhbsjjTom8UhDx6l3_2vSI2nFuXbLOZqKR5TZhcWWUXPYD1ouU_a22XDMRmfPaRGp-76jVdiME3KRyrrKaXop-y-5gUlR-H2xtXaR7bGjXhbhBt8Cj_3xsYkZGF-1BDS-Hw4WvmqppNAzHh/s1600/PIC.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="400" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhbsjjTom8UhDx6l3_2vSI2nFuXbLOZqKR5TZhcWWUXPYD1ouU_a22XDMRmfPaRGp-76jVdiME3KRyrrKaXop-y-5gUlR-H2xtXaR7bGjXhbhBt8Cj_3xsYkZGF-1BDS-Hw4WvmqppNAzHh/s400/PIC.jpg" width="316" /></a></div>
<br />
<br />
<b>విద్యార్థులకు రానున్నది పరీక్షా సమయం! కోర్సును విజయవంతంగా పూర్తిచేయాలన్నా, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశించాలన్నా, ఉద్యోగ నియామకం పొందాలన్నా రాతపరీక్షలకు సిద్ధం కావాల్సిందే! ప్రతిష్ఠాత్మకమైన సివిల్స్ సర్వీసుల వంటివి లక్ష్యంగా పెట్టుకునేవారు సుదీర్ఘకాలం పఠనం సాగించగలగాలి. మంచి మార్కులకైనా, మేటి ర్యాంకులకైనా శ్రద్ధగా చదవటం ముఖ్యం. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొనే వాస్తవ సమస్యలేమిటి? వాటిని తొలగించే ఆచరణాత్మక సూచనలేమిటి? </b><br />
<br />
ప్రసిద్ధ రచయితా, వ్యక్తిత్వ వికాస నిపుణుడూ <b>యండమూరి వీరేంద్రనాథ్</b> అందిస్తున్న ప్రత్యేక కథనం!<br />
<br />
<br />
విజయం సాధించడం అంటే కష్టపడటం కాదు. కొన్ని అయిష్టమైన విషయాల్ని ఇష్టాలుగా చేసుకోవడం!<br />
ఒక విద్యార్థి చదువుకోవాలి. అదే సమయానికి టీవీలో సినిమా వస్తూంది. సినిమా ఇష్టం. చదువు అయిష్టం! అయిష్టాన్ని ఇష్టం చేసుకోవటం కష్టమయినపుడు చదువు కష్టమవుతుంది.<br />
<br />
పొద్దున్న ఎనిమిదింటికి లేవడంకన్నా ఆరింటికి లేచి వాకింగ్ చేస్తే బావుంటుంది. ఆ విషయం తెలుసుకోవడమే విజయం! అప్పుడు... చేస్తున్న పనే గొప్ప తృప్తిని కలిగిస్తుంది. అప్పుడిక 'విజయం' కష్టం అవదు. ఇష్టం అవుతుంది.<br />
<br />
<span style="font-size: large;"><b>తెలివీ... మార్కులూ </b></span><br />
తెలివైన విద్యార్థి తగినంత ప్రయత్నం చేయక మంచి మార్కులు పొందకపోవచ్చు. అలాగే మంచి మార్కులు సాధిస్తున్న విద్యార్థి తెలివైనవాడు కాకపోవచ్చు; కేవలం కష్టపడి చదివేవాడైవుండొచ్చు.<br />
<br />
గణితం, అకౌంట్స్ చదవాలంటే తెలివితేటలుండాలి. జంతుశాస్త్రం, మెడిసిన్ చదవటానికి కృషి, జ్ఞాపకశక్తి అవసరం. ఈ చిన్నపాటి వాస్తవం గుర్తించక చాలామంది విద్యార్థులు తాము ఏ రంగాల్లో పైకొస్తారో గ్రహించక వేరే ఆకర్షణీయమైన కోర్సులను ఎంచుకుంటుంటారు.<br />
<br />
<span style="font-size: large;"><b>వాయిదా పద్ధతుంది... </b></span><br />
చివరి నిమిషం దాకా చదవటం వాయిదా వేసేవారుంటారు. ఈ academic procrastinators 'సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా'మంటూ సాకులు చెప్తుంటారు. ఇలాంటివారికి గది శుభ్రంగా లేదనే చిన్న కారణం చాలు, పుస్తకం పక్కన పడెయ్యటానికి!<br />
<br />
ఇలాంటి వాయిదా మనస్తత్వాన్ని తొలగించుకోవటానికి కొన్ని కిటుకులు:<br />
<br />
* ప్రతిభావంతుల సాహచర్యంలో ఉండండి. మీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపినవారిని గమనిస్తూ వారికి ప్రేరణ ఎలా వస్తోందో అవగాహన చేసుకోండి.<br />
<br />
* విజయం రుచి తెలిస్తే బద్ధకం పారిపోతుంది. ఒక ఫస్ట్ ర్యాంకర్ తన స్థాయిని ఎలా నిలబెట్టుకుంటాడంటే... ఉపాధ్యాయుల అభినందనలతో, తల్లి మౌన ప్రశంసతో, తండ్రిలో కనపడే I am proud of youభావంతో!<br />
<br />
* ఒక సబ్జెక్టును చదివాక, కాస్త విరామం తీసుకుని మరో సబ్జెక్టుకు మారటం వల్ల చాలా తాజాగా ఉండొచ్చు. చదవటం విసుగనిపిస్తే రాయండి. చరిత్రతో విసిగిపోతే దాన్ని మార్చి, గణితం సాధన మొదలుపెట్టండి (గ్రూప్స్, సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు).<br />
<br />
<b><span style="font-size: large;">ఆహ్లాదకర వాతావరణం </span></b><br />
ఆహ్లాదకరమైన వాతావరణం అలసటను తగ్గించేస్తుంది. మన జ్ఞానేంద్రియాలు సౌకర్యంగా ఉన్నపుడు మనం మరింత విశ్రాంతి అనిపిస్తుంది. అందుకే...<br />
<br />
కళ్ళు: టేబుల్ లైట్ కింద చదవండి. ఆకలి లేకపోయినా వంట గదిలోకి వెళ్ళటం, లేకపోతే 'కొద్ది నిమిషాలు' టీవీ చూడటం (అది అక్కడితో ఆగదు) వద్దు. మరింత విశ్రాంతి కావాలంటే... చదివే గదిలో ప్రపంచ పటం పెట్టుకుని ఆసక్తికరమైన ప్రదేశాలూ, నదులూ, దేశాలను పరిశీలిస్తుండండి.<br />
<br />
సువాసన: దుర్గంధం వెదజల్లే డ్రెయినేజి దగ్గర కూర్చుని మీరు చదవలేరు. మల్లెల వాసన నిద్రమత్తు ప్రభావాన్ని కలిగిస్తుంది. వాసన మనసుపై ప్రభావం చూపిస్తుంది. నా అనుభవంలో సాంబ్రాణి పుల్ల వెలిగిస్తే అది మెరుగైన మనఃస్థితి (మూడ్)ని సృష్టిస్తుంది. దేవాలయ ప్రాంగణంలోని సుగంధం దీనికో ఉదాహరణ.<br />
<br />
ఆహారం: రాత్రుళ్ళు చదవదల్చుకున్నపుడు అరటిపళ్ళు, మిఠాయిలు, జంక్ ఫూడ్, చికెన్ తినకూడదు. ఇవి మెదడునుంచి ఆక్సిజన్ను జీర్ణవ్యవస్థకు దారి మళ్ళించి నిద్ర కలగజేస్తాయి.<br />
<br />
ప్రార్థన: చదవటం మొదలుపెట్టేముందు కొద్దినిమిషాలు కదలకుండా నిలబడాలి. దీన్ని 'మెదడును శుభ్రపరుచుకోవటం' అనొచ్చు. బయటి శబ్దాలు ఇబ్బందిపెడుతుంటే చెవుల్లో దూది/ ఇయర్ ప్లగ్స్ పెట్టుకోండి. చదివేటపుడు సంగీతం వినకపోతే మంచిది. ఒకే సంగీతవాద్యం నుంచి వచ్చే మృదువైన సంగీతం పర్వాలేదు. సాహిత్యంతో ఉన్న పాటలు అసలు వద్దు.<br />
<br />
వాతావరణం: అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. గజిబిజి లేని మనసుతో చదువు కొనసాగించండి. అమితాబ్, ఐశ్వర్యలను మీరు గుర్తుపెట్టుకోగలిగినపుడు ఆర్కిమెడిస్నూ, పైథాగరస్నూ కూడా జ్ఞాపకం తెచ్చుకోగలరు!<br />
<br />
<br />
<span style="font-size: large;"><b>యాబైశాతం సన్నద్ధత </b></span><br />
మెరుగ్గా చదివే అలవాట్లను పెంచుకుంటే సగం సన్నద్ధత పూర్తయినట్టే! <br />
* స్టడీ టేబుల్/చాప దగ్గర కొద్ది క్షణాలు నిలబడాలి. కళ్ళు మూసుకుని, ఏమీ ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఒక కరాటే ఆటగాడు విన్యాసాలకు ముందు మానసికంగా ఎలా సన్నద్ధమవుతాడో.. అలాగన్నమాట! మెదడు అనే పలకను శుభ్రం చేయటం లాంటిదిది. మొదట్లో ఇది ఆచరణకు అనుకూలం కాదనిపిస్తుంది. ఓపికను పరీక్షిస్తుంది. దీన్ని మూడు నాలుగు వారాలు సాధన చేస్తే, చక్కని ఫలితాలు ఉంటాయి.<br />
<br />
* రాత్రివేళ మీ రీడింగ్ టేబుల్ దగ్గర అవసరమైన అన్ని వస్తువులూ... పుస్తకాలు, నీళ్ళు లాంటివి పెట్టుకోవాలి. లేకపోతే వీటికోసం వెతకటానికి విలువైన మీ ప్రభాత సమయం వృథా అవుతుంది.<br />
<br />
* చదివేటపుడు గది తలుపులు మూసివేయండి. ఏకాగ్రత తగ్గినపుడు పుస్తకంకేసి చూస్తూ అలాగే ఉండిపోకుండా, పుస్తకాన్ని పక్కన పెట్టండి. తాజా గాలి పీల్చుకుని, గదిలోనే పచార్లు చేయండి... చదవటమే ఈ పచార్లకంటే మెరుగనిపించేదాకా!<br />
<br />
* ఏదో ఒక సాకుతో చదువుకోవటం వాయిదా వేయాలనే కోరిక సగటు విద్యార్థిలో సాధారణంగా కనిపించే ధోరణి. అందుకే ఆసక్తికరమైన సబ్జెక్టుతో ప్రారంభించి నిస్సారంగా తోచే సబ్జెక్టును ఆ తర్వాత చదవండి. నాన్ డీటెయిల్డ్ కథతో మొదలుపెట్టి, కష్టమైన సబ్జెక్టులోకి వెళ్ళటంలాంటిది ఇది. చదవటం విసుగనిపిస్తే రాయండి. లేకపోతే గణితం సాధన చేయండి. రెండు ఆసక్తికరమైన సబ్జెక్టుల మధ్య ఒక అనాసక్తికరమైన సబ్జెక్టును చదవటం మంచిది.<br />
<br />
* కష్టమైన కెమిస్ట్రీ ఫార్ములాలూ, ఫిజిక్స్ సూత్రాలూ గోడమీద అంటించుకోండి. (ఇతర సబ్జెక్టులవారు ఆ సబ్జెక్టులకు సంబంధించినవి). వాటిని అప్రయత్నంగానే గమనిస్తుంటారు కదా? కొద్దిరోజలుకే మీకు తెలియకుండానే అవన్నీ మీకు వచ్చేసినట్టు గ్రహించి ఆశ్చర్యపోతారు. ప్రపంచ పటాన్నో, దేశ/రాష్ట్ర పటాన్నో గోడకు వేలాడదీయండి. విశ్రాంతి తీసుకోవటానికి (రిలాక్స్) మ్యాపులను పరిశీలించటం ఓ చక్కని చిట్కా.<br />
<br />
* ఆ రోజుకు చదవాల్సింది పూర్తిచేసినపుడు మీకు మీరే ఓ కానుక ఇచ్చుకోండి. ఉదా: 'ఈరోజు దీన్ని చదవటం పూర్తిచేస్తే రేపు సినిమాకు వెళ్తాను'.... ఇలా. ఎలాంటి పెండింగ్ లేకుండా, చదివే పోర్షన్ని పూర్తిచేసినప్పుడు... ఆ భావంతో నిద్రపోవటం ఎంత ఉల్లాసంగా ఉంటుందో మీరే వూహించుకోండి.<br />
<br />
* విద్యార్థులు ఎక్కువ సమయాన్ని తమకిష్టమైన సబ్జెక్టులు చదవటానికే కేటాయిస్తుంటారు. తాము కష్టంగా భావించేవాటికి కాదు. ఈ ధోరణి మార్చుకోవాలి. కష్టమైన సబ్జెక్టులకే ఎక్కువ సమయం కేటాయించాలి.<br />
<br />
* కేవలం చదువుకోవటానికి ఒక నిర్దిష్ట ప్రదేశం పెట్టుకోండి. కొంతకాలానికి చదవటం మీ స్వభావంలో భాగమైపోతుంది. మీరెప్పుడు ఆ ప్రదేశంలో కూర్చున్నా నేరుగా చదువులోకి ప్రవేశించగలుగుతారు.<br />
<br />
* గ్రంథాలయాల్లోనూ, ఒంటరిగానూ చదివే అలవాటు పెంచుకోండి. పోచుకోలు కబుర్లకు అవకాశమున్న కంబైన్డ్ స్టడీ అంత ఉపయోగకరం కాదు.<br />
<br />
* ఒక సబ్జెక్టును పూర్తిచేశాక, వెంటనే మరోటి మొదలుపెట్టొద్దు. ఐదు నిమిషాల విరామం ఇవ్వండి. దీన్ని 'మైండ్ హాలీడే' అంటారు.<br />
<br />
* సబ్జెక్టులో సందేహాలు వస్తే వెంటనే తీర్చుకోవాలి. చిన్న అనుమానమే ముందుకు వెళ్తున్నకొద్దీ పెద్దసమస్యగా పరిణమించవచ్చు.<br />
<br />
* ప్రతిరోజూ పుస్తకాలు చదవండి. సెలవు రోజు కూడా. సెలవులకు మీ తాతగారి వూరికి వెళ్ళినపుడు కూడా. కనీసం అరగంటైనా చదవాలి. ఇలా చేస్తే చదవటం మీ అభిరుచిగా మారుతుంది. అలాంటపుడు పరీక్షల ముందు గంటలకొద్దీ- విరామం లేకుండా చదివే అవసరం రాదు.<br />
<br />
<br />
<span style="color: red;"><b>ఏం చదివినా గుర్తుండటం లేదా? </b></span><br />
<span style="color: purple;"><b>సమయం సరిపోదు.. ఎందుకని? </b></span><br />
<span style="color: red;">ఏకాగ్రత కుదరటం లేదా?</span> ...<br />
<br />
<b>www.eenadu.net లో చదువు విభాగం చూడండి. </b><br />
<br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-55516808915489269512012-12-17T09:45:00.002+05:302012-12-17T09:48:17.807+05:30మార్పులకు తగ్గ వ్యూహం!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjymVTOmgk3k8jXEF9UObf9NoNj8r-BNUS7h4jiJMcuhcmNQ4yLrv2CLqL80T6oMzswMk-7hBnQ3BPnc4gXKMkKgg_i4FPCiLYWNopMkHV3Pd6GZqdd4aYS6nYY814RdgJyzM32wNx5vCHi/s1600/pic.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="226" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjymVTOmgk3k8jXEF9UObf9NoNj8r-BNUS7h4jiJMcuhcmNQ4yLrv2CLqL80T6oMzswMk-7hBnQ3BPnc4gXKMkKgg_i4FPCiLYWNopMkHV3Pd6GZqdd4aYS6nYY814RdgJyzM32wNx5vCHi/s400/pic.jpg" width="400" /></a></div>
<br />
<span style="font-size: large;"><b>గ్రూప్-2 కార్యనిర్వాహక పోస్టులను గ్రూప్-1లో విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఉద్యోగార్థులకు కొత్త సవాలు ఎదురయింది. రెండు పరీక్షలు రాయాల్సిరావటమే కాదు; ప్రధాన పరీక్ష లక్ష్యాత్మక (ఆబ్జెక్టివ్) పద్ధతి నుంచి వివరణాత్మక (డిస్క్రిప్టివ్) విధానంలోకి మారిపోయింది. ఈ <span style="font-size: large;">మార్పులకు </span>తగిన వ్యూహం రూపొందించుకోవటం తక్షణ కర్తవ్యం!</b></span><br />
<span style="font-size: x-large;"><b>ఇ</b></span>ప్పటివరకూ గ్రూప్-1 సర్వీసులుగా గుర్తిస్తున్నవాటిని గ్రూప్-1 (ఎ)గా; గ్రూప్-2 సర్వీసులుగా గుర్తిస్తున్నవాటిని గ్రూప్-1 (బి)గా మారుస్తున్నట్లు (జీవో ఎంఎస్ నంబర్ 622) ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రూప్-1 రాతపరీక్ష ద్వారా ఎంపిక జరిగే ఉద్యోగాల పరిధి బాగా విస్తృతమయింది. కానీ ఇప్పటివరకూ గ్రూప్-2పై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు డీలా పడ్డారు.మారిన పరిస్థితులకు అనుగుణంగా సన్నద్ధత వ్యూహాన్ని మార్చుకోవాలంటే ఈ పరీక్షల స్వరూపాన్ని అవగాహన చేసుకోవాలి.ఏ రకమైన డిగ్రీ అయినా శ్రేణి, శాతంతో నిమిత్తం లేకుండా ఉత్తీర్ణులైతే దరఖాస్తుకు అర్హులే.<br />
<br />
<b><span style="font-size: large;">కొత్త అభ్యర్థులు </span></b><br />
గత పరీక్షానుభవం లేకపోయినా కొత్త అభ్యర్థులు ప్రతి నోటిఫికేషన్లోనూ భారీ సంఖ్యలో పోటీపడుతున్నారు. 2008, 2011 నోటిఫికేషన్లలో తొలిసారే పరీక్ష రాసినప్పటికీ 50 శాతానికి పైగా ఉద్యోగాలను వారే సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరీక్షా విధానం, మారుతున్న ప్రశ్నల ధోరణి సీనియర్, జూనియర్ల మధ్య పెద్ద తేడాను సృష్టించటం లేదు. అందువల్ల కొత్త అభ్యర్థులు సైతం గ్రూప్-1 ఉద్యోగానికి ధీమాగా ప్రయత్నించొచ్చు.<br />
* సన్నద్ధత సమయంలో 2/3 వంతు సమయాన్ని ప్రిలిమినరీకి కేటాయించాలి. పరీక్షకు నెలరోజుల ముందునుంచీ 100 శాతం సమయం ప్రిలిమినరీకి కేటాయించాలి.<br />
<br />
* ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభిస్తే మిగిలిన 1/3 వంతు సమయాన్ని మెయిన్స్లో కనీసం 3 పేపర్లకు కేటాయించాలి.<br />
<br />
* 'ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ సన్నద్ధత' ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా అనుసరణీయం.<br />
<br />
* బీటెక్/ గణిత నేపథ్యం ఉన్నవారు పేపర్-1,2,3,4 లను ఇప్పటినుంచే ప్రిలిమినరీతో కలిపి చదవటం మంచిది.<br />
<br />
* ఆర్ట్స్ నేపథ్యమున్న అభ్యర్థులు పేపర్-1,4,5లపై బాగా దృష్టి పెట్టవచ్చు.<br />
<br />
* ముఖ్యంగా వ్యాసరచన (పేపర్-1) కృషిని ఇప్పటినుంచే మొదలుపెడితే మిగిలిన పేపర్లలో వ్యాస సంబంధిత అంశాలను ఎలా అనుసంధానించుకోవచ్చో అర్థమవుతుంది. ఫలితంగా గ్రూప్-1 స్థాయికి తగిన భావనల పునాది ఏర్పడి 250-300/750 మార్కులకు సిద్ధమైనట్లే!<br />
<br />
<b><span style="font-size: large;">గ్రూప్-2 నుంచి గ్రూప్-1కి మారేందుకు మెలకువలు </span></b><br />
* గ్రూప్-2 ప్రిపరేషన్లో భాగంగా జనరల్స్టడీస్ (పేపర్-1) చదివేవుంటారు కాబట్టి ప్రస్తుతం ప్రిలిమినరీ గురించి ఆలోచించవద్దు. ఈ పరీక్షకు 45 రోజుల ముందునుంచి చదివితే సరిపోతుంది.<br />
<br />
* ప్రస్తుత సమయాన్ని మెయిన్స్ సన్నద్ధతకు వినియోగించండి.<br />
<br />
* ఏ తరహా ప్రశ్నలు వస్తున్నాయో గమనిస్తే ప్రిపరేషన్ని ఎలా కొనసాగించాలో దిశానిర్దేశం ఏర్పడుతుంది. అందుకే 2008, 2011, 2012 సంవత్సరాల ప్రశ్నపత్రాలను ఒకసారి పరిశీలించండి.<br />
<br />
* మెయిన్స్ 2,3,4 పేపర్లలోని ఒక మార్కు ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన (2,3,4 మార్కుల) ప్రశ్నలను గ్రూప్-2 స్థాయిలో తయారైన అంశాల ద్వారా ఎదుర్కోవచ్చు. ఇలాంటి వ్యూహంతో విజయానికి కావాల్సిన 65 శాతంలో 30 శాతం మార్కులు సాధించవచ్చని గమనించాలి.<br />
ఉదా: <br />
1. భారతదేశ దేవాలయ నిర్మాణ శైలికి ఉదాహరణలు? <br />
2. భారతదేశ ఎన్నికల సంఘ అధికారాలు, విధులు? <br />
3. సంస్కరణల అమలు అనంతరం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల సాపేక్ష వాటాలు <br />
4. ఏపీ చిన్నతరహా పరిశ్రమల సమస్యలు <br />
5. టెలి మెడిసిన్ అంటే? <br />
6. కార్డోశాట్-2 రిజల్యూషన్ ఎంత? <br />
7. అణుశక్తి నిర్వచనం <br />
8. సామాజిక అడవులు- ఉపయోగం<br />
<br />
* మెయిన్స్లో అనేక ప్రశ్నలకు సరైన జవాబులు రాయాలంటే ప్రాథమికాంశాలు (బేసిక్స్) తెలిసుండాలి. వీటిపై పట్టున్న అభ్యర్థులే గతంలో కూడా రాణించారు. ఇప్పటివరకూ గ్రూప్-2 కోసం సిద్ధమైన ప్రాథమికాంశాలు ఇక్కడ బాగా ఉపయోగపడతాయి.<br />
<br />
<b><span style="font-size: large;">గ్రూప్-1 సీనియర్ అభ్యర్థులు </span></b><br />
* గతంలో కూడా చాలామంది సీనియర్ అభ్యర్థులు ప్రిలిమినరీ కూడా పాసవని సందర్భాలున్నాయి. గ్రూప్-2 వారు 'ప్రాక్టీస్' కోసం ప్రిలిమినరీ రాయటం కూడా ఇలాంటి పరిస్థితికి కారణం. గత గ్రూప్-2 అభ్యర్థులు ఇప్పుడు శ్రద్ధగా గ్రూప్-1 రాస్తారు కాబట్టి ప్రిలిమినరీ గట్టెక్కటం మరింత క్లిష్టంగా మారనుంది. అందుకు తగిన రీతిలో సిద్ధపడాలి.<br />
<br />
* మెయిన్స్లో చేసిన తప్పిదాలను గతానుభవాలతో సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వస్తోంది. ప్రిలిమినరీకి రోజూ 2 గంటల సమయం కేటాయించి మెయిన్స్పై శ్రద్ధ పెట్టండి.<br />
<br />
<b><span style="font-size: large;">గ్రూప్-1 ఉద్యోగార్థులందరికీ... </span></b><br />
* ప్రతిరోజూ వార్తాపత్రికల అధ్యయనం గ్రూప్-1లో రాణించేందుకు బాగా ఉపయోగపడుతుంది. 2012 గ్రూప్-1లో దినపత్రికల అధ్యయనం ద్వారా దాదాపు 280 మార్కులకు జవాబులు రాయగల్గిన పరిస్థితి ఏర్పడింది.<br />
<br />
* సమాధానాలను సంక్షిప్తీకరించటం/ విపులీకరించటం చేయగల సామర్థ్యాలున్నవారు ఎగ్జామినర్లను మెప్పించగలుగుతున్నారు. తద్వారా ఎక్కువ మార్కులు పొందగలుగుతున్నారు.<br />
<br />
* ప్రశ్నకు కేటాయించిన మార్కులను బట్టి సమయం కేటాయింపు ఉండాలి. పేపర్-2,3,4లలో సమయం చాలని సమస్య ఎదురవుతోంది. వీలైనన్ని నమూనా ప్రశ్నలను సమయ నియంత్రణతో రాయటం ఇప్పటినుంచే అలవాటు చేసుకోవాలి.<br />
<br />
* చాలామంది జిరాక్స్ నోట్సులూ, కోచింగ్ నోట్సులూ బట్టీ పడుతున్నారు. ప్రశ్న తీరు మారగానే జవాబు రాయలేకపోతున్నారు. సిలబస్లో ప్రతి అంశాన్నీ సమాజానికి అన్వయించటం, దాన్ని సమాధానంలో పొందుపర్చటం ముఖ్యం.<br />
<br />
* ఒక పేపర్ ముఖ్యం, మరోటి అంత ముఖ్యం కాదు- ఇలాంటి భావనలు పెంచుకోకుండా అన్ని పేపర్లలోనూ సగటు మార్కుల కంటే కనీసం 5 మార్కులు (ఒక్కో పేపర్లో) తెచ్చుకుంటే విజయం తథ్యం!<br />
<br />
<br />
<b><span style="font-size: large;">స్త్థెర్యంతో సాగాలి</span></b><br />
<br />
గ్రూప్-2 పరీక్షకు మాత్రమే సిద్ధమయ్యే అభ్యర్థులు గ్రూప్-1 అభ్యర్థులతో సమానంగా పోటీపడలేమనీ, గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ గ్రూప్-1 అభ్యర్థులే దక్కించుకుంటారనీ భయపడుతున్నారు. ఇది వాస్తవమే. కానీ పరీక్షకు ఇంకా చాలా సమయం ఉన్నందున ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా తయారై, గ్రూప్-1 పోస్టులనే సాధించగలమనే స్త్థెర్యంతో ముందుకు సాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.<br />
<br />
గ్రూప్-2 అభ్యర్థులంతా పరీక్షా పద్ధతి ఎలా ఉన్నా ముందుగా పాత పద్ధతిలోని మూడు పేపర్లకు సంబంధించిన సబ్జెక్టులన్నిటినీ సమగ్రంగా అధ్యయనం చేయాలి. దీంతో వారు గ్రూప్-2 నాన్ ఎగ్జిక్యూటివ్ పరీక్షను విజయవంతంగా రాయగలుగుతారు. ఆ తర్వాత ఇదే ప్రిపరేషన్తో సాధించిన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ, క్రమం తప్పకుండా రాయటం సాధన చేస్తే గ్రూప్-1 (ఎ) పోస్టు గానీ, గ్రూప్-1 (బి) పోస్టు గానీ సాధించే వీలుంటుంది.<br />
<br />
<span style="font-size: large;"><b>వెయ్యి పోస్టులు </b></span><br />
ఏపీపీఎస్సీ గత నోటిఫికేషన్లను గమనిస్తే గ్రూప్-1 పోస్టులు 300 ఉంటే గ్రూప్-2 కార్యనిర్వాహక పోస్టులు 600కు పైగా ఉంటాయి. అంటే ఒకేసారి, ఒకే పరీక్ష ద్వారా దాదాపు వెయ్యి పోస్టులకు పోటీ పడే అవకాశం! సరైన పంథాలో సిద్ధమైతే తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చు. <br />
<br />
అంతే కాకుండా గ్రూప్-2 ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులు పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపితే గ్రూప్-1 పోస్టు పొందే అవకాశమూ ఉంటుంది. అంటే ఆశించినదానికంటే ఎన్నో రెట్లు అధిక ఫలితం సాధించే వీలు!<br />
<br />
<br />
<span style="font-size: large;"><b>గ్రూప్-1 సన్నద్ధత అంటే ఆల్ఇన్వన్ </b></span><br />
ప్రణాళికాబద్ధంగా గ్రూప్-1 పరీక్షకు సన్నద్ధమైతే ఆల్ ఇన్ వన్ లాగా గ్రూప్-1 (ఎ), గ్రూప్-1 (బి), గ్రూప్-2 పరీక్షలన్నిటికీ సిద్ధమవుతున్నట్లే! ఎందుకంటే- ఇప్పుడు మార్చిన పద్ధతి ప్రకారం గ్రూప్-2 పరీక్ష నాన్ ఎగ్జిక్యూటివ్లోని మూడు పేపర్లకు నిర్దేశించిన సిలబస్ మొత్తం గ్రూప్-1 (ఎ), (బి) పరీక్షకు సంబంధించిన మెయిన్ పరీక్షలో ఉంటుంది. అందుకే సిలబస్లోని సబ్జెక్టులను క్షుణ్ణంగా చదవాలి. ముఖ్యంగా ఆంధ్రుల చరిత్ర, భారత రాజ్యాంగం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలపై పట్టు సాధించవలసిందే!<br />
<br />
మెయిన్ పరీక్షలో 15 ప్రశ్నలకు సమగ్రమైన సమాధానాలను మూడు గంటల్లో రాయాల్సివుంటుంది. అందుకని ఇప్పటినుంచే రాయటం సాధన చేయాల్సివుంటుంది. గంటకు వెయ్యి పదాల చొప్పున 3 గంటల్లో 3,000 పదాలు రాయాలి.పద్ధతి కొత్తదైనా, పాతదైనా సాగించాల్సిన ప్రిపరేషన్ తీరు ఒకటే. పటిష్ఠమైన ప్రణాళిక, పట్టుదల, కృషి. వీటికి ఆత్మస్త్థెర్యం, ఉత్తమ మార్గదర్శకత్వం తోడైతే లక్ష్యం నెరవేరటంలో సందేహమే ఉండదు.<br />
<br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-59683473932524588532012-12-10T08:57:00.000+05:302012-12-10T08:59:06.471+05:30'నీట్' పరీక్షలో గెలుపు సులువే!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjL6VfvEIe8J9dsvgZk-3IzxP6HPk5XiqGwGqyK9Z5EsOtc8OhlwQpke5x8TC7wFloIXVXmdArUAjps-UBei0hVwB8jSq-5mmcKZWaa5nFbez40E1qOUlIqcQgWkHgduJotUs3zmVO_MS2L/s1600/pic.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="152" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjL6VfvEIe8J9dsvgZk-3IzxP6HPk5XiqGwGqyK9Z5EsOtc8OhlwQpke5x8TC7wFloIXVXmdArUAjps-UBei0hVwB8jSq-5mmcKZWaa5nFbez40E1qOUlIqcQgWkHgduJotUs3zmVO_MS2L/s640/pic.jpg" width="640" /></a></div>
<br />
<br />
<br />
<br />
<b><span style="font-size: large;">మార్పు అనివార్యమైనపుడు దానికి తగ్గట్టుగా మనల్ని మల్చుకోకతప్పదు. సానుకూలవైఖరితో ముందడుగు వేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. 2013లో సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే ఎం.పి.సి., బై.పి.సి. విద్యార్థులకు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో పూర్తిమార్పులు చోటు చేసుకున్నాయి. ఎం.పి.సి. విద్యార్థులకు జేఈఈ- మెయిన్స్ మాదిరిగానే బై.పి.సి. వారికి 'నీట్' రాయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మార్పును తల్చుకుని బెంబేలుపడకుండా మంచి ర్యాంకు సాధనకు దీక్షతో సమాయత్తం కావాలి!</span></b><br />
<br />
<br />
<span style="font-size: large;"><b>ఆం</b></span>ధ్రప్రదేశ్లోని 14 ప్రభుత్వ, 25 ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 5600 మెడికల్ సీట్లూ; మూడు ప్రభుత్వ, 18 ప్రయివేట్ డెంటల్ కళాశాలల్లో 1790 సీట్లూ ఉన్నాయి. అంటే మెడికల్, బీడీఎస్లతో కలిపి 7390 సీట్లను ఈ విద్యాసంవత్సరం నుంచి 'నీట్'లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కేటాయిస్తారన్నమాట.<br />
అయితే ఇప్పటికీ చాలామంది 'నీట్ ఉందా? ఎంసెట్ ఉందా? లేదా రెండూ ఉన్నాయా?' అనే సందిగ్ధంలో ఉన్నారు. రెండు పరీక్షలు జరిపే అవకాశమే లేదు. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ఒకే పరీక్ష ఉంటుంది. అయితే అది 'నీట్' అవడానికే అవకాశం ఎక్కువ!<br />
<br />
ఎందువల్లనంటే- మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2010లోనే దేశంలోని మెడికల్ కళాశాలలన్నిటికీ ఒకే ప్రవేశపరీక్ష జరగాలని ఒక స్పెషల్ గెజిట్ విడుదల చేసింది. (గెజిట్ నెం. MCI-31(1)/2010_Med/49068, dated 21.12.2010). దాన్ని అనుసరించి 2012లోనే ఉమ్మడి జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించవలసిన అవసరం ఏర్పడింది.<br />
<br />
అయితే వివిధ రాష్ట్రాలు 2012లో విద్యార్థులు సంసిద్ధం తయారుకాలేరని అభ్యంతరం చెప్పటం, కొన్ని సాంకేతిక కారణాల వల్లా మళ్ళీ ఒక స్పెషల్ గెజిట్ విడుదల చేశారు. పరీక్షను 2013 నుంచి జరుపుతామని నిర్ణయించారు. (గెజిట్ నెం.MCI-31(1)/2010_Med/62051, dated 15.02.2012). ఈ రెండు గెజిట్ల ఆధారంగా మెడికల్ కౌన్సిల్ 2013లో ప్రవేశపరీక్ష జరిపే దిశలో విధివిధానాలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.<br />
<br />
ఈ నేపథ్యంలో పరీక్ష జరగడానికే అవకాశాలు అధికం. పరీక్ష తెలుగులో జరుగుతుంది కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఎటువంటి మానసిక ఒత్తిడీ లేకుండా పరీక్షకు తయారుకావచ్చు.<br />
<br />
ఈ పరీక్షకు సంబంధించి కొన్ని ముఖ్యమైన తేదీలు తెలుసుకుంటే వాటినుంచి తయారీ విధానం గురించి ఆలోచించుకోవచ్చు. <br />
<br />
<b><span style="font-size: large;"> ఆన్లైన్ దరఖాస్తు </span></b><br />
ఈ పరీక్షకు డిసెంబర్ 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు భర్తీ చేయాలి. దీనికోసం www.cbseneet.nic.inఅనే వెబ్పేజీని ఓపెన్ చేసి మొదటగా నమూనా దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి. దాన్ని నింపి, దాని ఆధారంగా మళ్ళీ ఆన్లైన్లో భర్తీ చేస్తే తప్పులు చేసే అవకాశం ఉండదు.<br />
<br />
నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు భర్తీ చేసిన తర్వాత దాన్ని A5 పేపరుపై ప్రింటు తీసుకోవాలి. వీటిని మూడు నుంచి ఐదు కాపీల వరకు ప్రింటు తీసుకొని వాటిపై ఫొటోగ్రాఫ్ అంటించి అటెస్టేషన్ చేయించాలి. ఫొటోగ్రాఫు నవంబరు ఒకటో తర్వాత తీసినదై ఉండాలి. ఫొటోగ్రాఫ్ కింద విద్యార్థిపేరు, ఫొటోతీసిన తేదీ ప్రింటు అయి ఉండాలి. ఆ ఫొటోగ్రాఫ్ని అంటించిన తర్వాత సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్/ గెజిటెడ్ ఆఫీసర్ చేత దానిపై సంతకం చేయించాలి. మిగిలిన సంతకాలు కూడా పూర్తిచేసి CBSE ఆఫీస్కు పంపించవలసి ఉంటుంది. ముందుగా ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేస్తే ఇక పూర్తిగా పరీక్షకు తయారయ్యే విధానంపైనే దృష్టి సారించవచ్చు.<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEirphe3m17kiR2kn7iHCeG81SATRZIWJz_douZfiistF4HXqsySmzuAhyspAFEaAd5GVt2bPnXli8clNDBqL8sm-IVsYFBsCWCf35wc5zWJs6-eNikylTmpCio4vpiGU0ESjBeWLSjNHUhT/s1600/graph.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="327" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEirphe3m17kiR2kn7iHCeG81SATRZIWJz_douZfiistF4HXqsySmzuAhyspAFEaAd5GVt2bPnXli8clNDBqL8sm-IVsYFBsCWCf35wc5zWJs6-eNikylTmpCio4vpiGU0ESjBeWLSjNHUhT/s400/graph.jpg" width="400" /></a></div>
<br />
<br />
<br />
<br />
<b><span style="font-size: large;">సంసిద్ధమయ్యే విధమెలా? </span></b><br />
ఎంసెట్కూ, నీట్కూ ఉన్న తేడాలు గమనించాలి. ఎంసెట్లో 160 ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించవలసి ఉంటుంది. నీట్లో 180 ప్రశ్నలుంటాయి. ఈ 180 ప్రశ్నలు మూడు సమవిభాగాలుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో 60 ప్రశ్నల చొప్పున ఉంటాయా లేదా బయాలజీ (బోటనీ + జువాలజీ) 90 ప్రశ్నలు, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు ఉంటాయా అనేది ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. అయితే CBSE PMT పరీక్షలో 200 ప్రశ్నలు (50X4) ఉంటున్నాయి కాబట్టి 45 X4 అంటే బోటనీ 45, జువాలజీ 45, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు ఉండే అవకాశం ఎక్కువ.<br />
ఎంసెట్ కంటే అదనంగా 20 ప్రశ్నలు పెరుగుతున్నందున పరీక్షలో వేగం కొంత పెంచుకోవాలి. అయితే జాతీయస్థాయి పరీక్షల్లో మనరాష్ట్ర ఎంసెట్ కంటే భౌతిక, రసాయనశాస్త్ర పేపర్లు సులభంగా ఉంటున్నాయి కాబట్టి పెద్దగా ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం లేదు.<br />
<br />
రుణాత్మక మార్కులపై మన రాష్ట్ర విద్యార్థులకు అభ్యాసం లేదు కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి. జవాబు గుర్తించేటప్పుడు తెలియని ప్రశ్నలకు జవాబులు వదిలివేయడం మేలు. లేదా నాలుగు సమాధానాలను స్పష్టంగా చదివి; కనీసం రెండు జవాబులు ఆ ప్రశ్నకు వర్తించవని భావిస్తే మిగిలిన రెండింట్లో ఒకదాన్ని గుర్తించడానికి ఛాన్స్ తీసుకోవచ్చు. అంతేకానీ ఏమీ తెలియకుండా జవాబు గుర్తించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు.<br />
<br />
1) రుణాత్మక మార్కులు ఉన్నాయి 2) ప్రశ్నల సంఖ్య పెరిగింది. ఈ రెండు అంశాలనూ అధిగమించాలంటే ఎక్కువసార్లు పునశ్చరణ చేయాల్సిందే. వీలైనన్ని ఎక్కువ నమూనా పరీక్షలు రాయాలి.<br />
<br />
<b><span style="font-size: large;">సిలబస్లో వ్యత్యాసాలు </span></b><br />
మన విద్యార్థుల పరంగా చూస్తే- నీట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీలలో దాదాపు తేడా లేదనే చెప్పాలి. కానీ జీవశాస్త్రం (బయాలజీ)లో వ్యత్యాసం చాలా ఉంది. జాగ్రత్తపడవలసిన ఓ అంశం- ప్రతి సబ్జెక్టులోనూ కటాఫ్ మార్కు సాధిస్తేనే ర్యాంకు పొందే అవకాశం ఉండటం.<br />
<br />
మన ఎంసెట్లో సీటు సాధించడానికి ఇటువంటి కనీసమార్కు లేదు కాబట్టి బయాలజీ, కెమిస్ట్రీ చదువుకొని కూడా ర్యాంకు సాధించగల్గుతున్నారు. అంటే బయాలజీలో 75 మార్కులు, కెమిస్ట్రీలో 35 మార్కులు సాధించి ఫిజిక్స్లో 2 లేదా 3 మార్కులు సాధించినవారు కూడా మెడికల్లో చేరే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ప్రతి సబ్జెక్టులోనూ కటాఫ్ మార్కు సాధించాలి కాబట్టి మూడు సబ్జెక్టులకూ సమప్రాధాన్యం ఇచ్చి తయారుకావాలి.<br />
<br />
<span style="font-size: large;"><b>మన రాష్ట్రవిద్యార్థులకు సీట్ల కేటాయింపు </b></span><br />
ఆంధ్రప్రదేశ్, జమ్ము కాశ్మీర్ విద్యార్థులు నేషనల్పూల్లో లేరు కాబట్టి ఈ రాష్ట్రాల్లో నూరు శాతం సీట్లు అదే రాష్ట్ర విద్యార్థులతోనే నింపుతారు. అంటే ఎంసెట్ స్థానంలో నీట్ జరుగుతుంది. సీట్లు నింపే పద్ధతీ, సీట్ల సంఖ్యా గతంలో మాదిరే ఉంటుంది. అయితే మన రాష్ట్రవిద్యార్థులు ఇతర డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోని ప్రయివేట్ కళాశాలలో కేటగిరి-సి సీట్లనూ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అదనంగా 300 వరకూ సీట్లు లభ్యం అవుతాయి.<br />
<br />
'నీట్' మన రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు- ఈ ఐదు కేంద్రాల్లో మే 5న జరుగుతుంది. ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్లో డైరక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలో జరుగుతుంది.<br />
<b>- పి.వి.ఆర్.కె. మూర్తి </b><br />
<br />
<b>(కటాఫ్ పర్సంటైల్ అంటే? పునశ్చరణ అవసరం ఏమిటి?... వీటి కోసం eenadu.net లో చదువు విభాగం చూడండి.)</b><br />
<br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-49512522389787061652012-12-08T17:46:00.002+05:302012-12-08T17:47:58.639+05:30సివిల్స్ సమరానికి విభిన్న అస్త్రాలు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj5vWBmS32Dqhk6rgkM6B9DyEwL_cy8zxyuaAf6u_LaAEK6L7wBHxiYwcr_vpEd_hrlXfmzmP0JLv-bNt8BMrHlJiOmIhbZG4casrXkJWXoArfJmo2zssGdGp6wbFswxYQO4h6N8FysFU1x/s1600/pic.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="265" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj5vWBmS32Dqhk6rgkM6B9DyEwL_cy8zxyuaAf6u_LaAEK6L7wBHxiYwcr_vpEd_hrlXfmzmP0JLv-bNt8BMrHlJiOmIhbZG4casrXkJWXoArfJmo2zssGdGp6wbFswxYQO4h6N8FysFU1x/s640/pic.jpg" width="640" /></a></div>
<br />
<br />
<br />
<span style="color: purple; font-size: large;"><b>సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలోని మొదటి పేపర్ పోటీపరీక్షలన్నిటిలోనూ సాధారణంగా కనపడేదే. ఈ సర్వీసుకు తగిన అభిరుచి అభ్యర్థుల్లో ఎంతమేరకు ఉన్నదో పరీక్షించేది రెండో పేపర్. ప్రిలిమినరీ విజయసాధనలో ఈ పేపర్ పాత్ర కీలకంగా మారింది. ఈ పేపర్ స్వభావం, తీరులను విశ్లేషిద్దాం!</b></span><br />
<br />
<br />
<span style="font-size: x-large;"><b>వి</b></span>భిన్న పరిస్థితుల్లో అభ్యర్థుల ప్రతిభా సామర్థ్యాలను అంచనా వేసే రెండో పేపర్కు పకడ్బందీగా సిద్ధమవటం తప్పనిసరి. లేకపోతే మంచి స్కోరు సాధ్యం కాదు. ఏడు రకాల విభాగాలుండే ఈ పేపర్లో మొత్తం ప్రశ్నలు 80. ప్రతి సరైన జవాబుకూ రెండున్నర మార్కులు.<br />
<br />
ఒక్కో విభాగాన్ని ఏ లక్ష్యంతో ప్రవేశపెట్టారో, సంసిద్ధమెలా అవాలో పరిశీలిద్దాం. <br />
<br />
<b style="color: red;">కాంప్రహెన్షన్ </b><br />
<br />
పాలనలో భాగస్వామిగా ఉండే అధికారి తన విధులు సక్రమంగా నిర్వర్తించాలంటే అవగాహన శక్తి ముఖ్యం. ఒక నిర్దిష్ట పరిస్థితిలోని ముఖ్యాంశాలను గుర్తించి విశ్లేషించగల సత్తా, తగిన నిర్థారణకు వచ్చే విజ్ఞతా ఉండాలి. నివేదికలూ, సమాచారం పరిశీలిస్తూనే కార్యాచరణకు ప్రణాళిక రూపొందించుకోవాలి.<br />
<br />
రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగం ఈ నైపుణ్యాలను పరీక్షిస్తుంది. అభ్యర్థులకు 2-3 పేరాగ్రాఫులు ఇచ్చి బహుళైచ్ఛిక (మల్టిపుల్ చాయిస్) ప్రశ్నలకు జవాబులు రాయమంటారు.<br />
<br />
<b style="color: red;">ఇంటర్ పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్స్</b><br />
పాలనాధికారుల విధుల్లో భావ ప్రసారానికి (కమ్యూనికేషన్) ప్రాముఖ్యం ఉంది. బృందంలో పనిచేయటం పెరిగిన ప్రస్తుత కాలంలో ఈ నైపుణ్యాలు పెంచుకుంటేనే విజయానికి దగ్గరవుతాము. ఉద్యోగుల్లో నిబద్ధత, పని సామర్థ్యం మెరుగుపరచటానికి సమర్థమైన భావప్రసారం చేయగలగాలి. ఆత్మవిశ్వాసం, సంబంధాల మెరుగుదల, ఇతరులకు ఆమోదయోగ్యమవటం... ఇవన్నీ సమర్థ కమ్యూనికేషన్ వల్లనే సాధ్యం. సివిల్ సర్వెంటుకు ఇది చాలా కీలకం.<br />
<br />
ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పరం జరిగే భావాల ప్రసారాన్నే ఇంటర్ పర్సనల్ నైపుణ్యాలంటారు. భిన్న పరిస్థితుల్లో రకరకాల వ్యక్తులతో తగిన విధంగా వ్యవహరించి ప్రజలు నిశ్చింతగా ఉండేలా చేయగలగాలి. ఆలకించటం, మాట్లాడటం, ఘర్షణను నివారించటం- ఇవి ఈ నైపుణ్యాలతో సాధించే సాధారణ ఫలితాలు.<br />
<br />
ఈ విభాగంలో ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు.<br />
ఉదా:1. How would you best console a bereaved person? <br />
<br />
a) Do not talk about the dead person for fear of causing pain. b) Give him a sedative on a regular basis after consulting a doctor. c) Instead of speaking give him a sympathetic touch. d) Offer help with the practical tasks and be prepared to listen. (Answer) <br />
<br />
<b style="color: red;">లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ</b><br />
ఆలోచనల పనితీరుపై ఆధారపడి మనుషులను మూడు రకాలుగా వర్గీకరించొచ్చు. 1) సరిగా, పొందికగా ఆలోచించలేనివారు 2) లోకజ్ఞానం, అనుభవం, తెలివితేటలు ఉపయోగించి నెగ్గుకువచ్చేవారు 3) దృఢంగా, తార్కికంగా ఆలోచించి ఇతరులకంటే శక్తిమంతంగా నిర్వహణ చేయగలిగేవారు. ఈ మూడో లక్షణమున్నవారే పాలనాధికారులుగా నేటి అవసరం.<br />
<br />
ఈ నైపుణ్యాలను పరీక్షించేలాగానే ప్రశ్నలుంటాయి.<br />
<br />
ఉదా:All big dams involve displacement of people and risk of serious harm to the ecology of the region. The claims of pro-big dam enthusiast cannot be sustained in terms of costs and benefits. <br />
<br />
Assuming the truth of the passage, one can conclude from it that :<br />
<br />
a) No big dam should ever be constructed whatever be the benefits arising out of it. b) All big dams from the very nature of its 'highness'destroy ecology or displace people. c) Big dam should only be undertaken provided it displaces the minimum number of people causes negligible damage to ecology and provide substantial benefits when completed. (Answer ) d) There are abundant alternatives to each water in scarcity areas such a way that , what big dams can offer, the alternatives can provide more efficiently at lesser cost. <br />
<br />
<b style="color: red;">డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్</b><br />
ప్రైవేటురంగంలోని ఉద్యోగి తీసుకునే నిర్ణయం కంటే సివిల్ సర్వెంట్ తీసుకునే నిర్ణయాలు ఎక్కువమంది ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. పరిస్థితుల మంచి చెడులను బేరీజు వేసి, సత్వర నిర్ణయాలు తీసుకోగలగాలి. వీరు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజలకు ఉపయోగపడాలి. ఇలాంటివారిని గుర్తించటం సివిల్స్ నియామకాల లక్ష్యం.<br />
<br />
డెసిషన్ మేకింగ్కు సన్నిహితంగా అనుసంధానమైవుండేది ప్రాబ్లమ్ సాల్వింగ్. సివిల్ సర్వెంట్లందరూ ఈ నైపుణ్యాలనుపెంపొందించుకునివుండాలి. సమస్యను దాని ఆనుపానులు గ్రహించి, అందులో భాగమైవున్నవారి సహకారంతో పరిష్కరించాలి.<br />
<br />
పరీక్షలో ఊహాత్మక సందర్భాలను ఇచ్చి ఈ నైపుణ్యాలను పరిశీలిస్తారు. అత్యుత్తమ నిర్ణయాన్ని ఎంచుకుని, సమాధానంగా గుర్తించాల్సివుంటుంది. నెగిటివ్ మార్కులుండవు.<br />
<br />
ఉదా:1. You are having dinner with your colleagues. Suddenly one of your colleagues starts choking. What would be your first reaction? <br />
<br />
a) Reach for his throat around the voice box with your thumb and forefinger. b) Ask him 'are you choking' and see if he is able to reply. (Answer ) c) Ask him to leave the dining area immediately and go to the rest room. d) Try to help him cough so that the obstruction is cleared. <br />
<br />
<b style="color: red;">జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ</b><br />
అందుబాటులో ఉన్న గణాంక సమాచారం ఆధారంగా పాలనాధికారులు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. డేటా విశ్లేషణ ఆధారంగా సరైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించాల్సివుంటుంది.<br />
<br />
ఈ విభాగంలో ప్రశ్నలు గ్రాఫులు, డయాగ్రమ్లు, సంకేతాలతో నిండివుంటాయి. యూపీఎస్సీ ప్రకారం మెంటల్ ఎబిలిటీ అనేది ఇంటలెక్చువల్ ఎబిలిటీ అని గ్రహించాలి.<br />
<br />
<b style="color: red;">ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్</b><br />
సివిల్ సర్వెంట్లకు 'ఫంక్షనల్ ఇంగ్లిష్' పరిజ్ఞానం తగినంత అవసరమని అందరూ అంగీకరిస్తారు. అభ్యర్థి ఆంగ్ల భాషా నైపుణ్యాలను ఈ విభాగం పరీక్షిస్తుంది. కొన్ని పేరాలు ఇచ్చి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు రాయమని అడుగుతారు. దీనికి సంబంధించి అభ్యాసాలకు పనికొచ్చే మెటీరియల్ విస్తృతంగానే లభ్యమవుతోంది.<br />
<br />
పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించి, తగిన వ్యూహం తయారుచేసుకోవాలి. దాన్ని దీక్షగా అమలుచేయాలి. <br />
<br />
<br />
<span style="font-size: large;">- గోపాలకృష్ణ (డైరెక్టర్ , బ్రెయిన్ ట్రీ) </span><br />
<br />
<b style="color: red;">(గత రెండేళ్ళ ప్రశ్నపత్రాల విశ్లేషణను <span style="color: purple;">eenadu.net </span>చదువు విభాగంలో చూడండి).</b></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7890775741166916891.post-7747124263285712072012-10-29T09:22:00.000+05:302012-10-29T09:22:02.711+05:30ఐఐటీ బాటలో మెలకువగా... మెరుగ్గా! <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhQEp2CHprW208jPN0di3y8CChQ3m2DP8Q_VmjOou5pgWJGQhI0u2bQz1cKOS5NTX4q5euSHL-xxDyIUp5mwfLKXLi3eN_i1Ig12bsfKf3z3YyPjB5fWfzhaxWjcJEUhUY1777TWVaaukdS/s1600/pic.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhQEp2CHprW208jPN0di3y8CChQ3m2DP8Q_VmjOou5pgWJGQhI0u2bQz1cKOS5NTX4q5euSHL-xxDyIUp5mwfLKXLi3eN_i1Ig12bsfKf3z3YyPjB5fWfzhaxWjcJEUhUY1777TWVaaukdS/s320/pic.jpg" width="237" /></a></div>
<b>ఐఐటీ ప్రవేశపరీక్షలో 2013లో ప్రవేశ పెడుతున్న మార్పులను తల్చుకుని బెంబేలు పడటం కంటే వాటిని సవ్యంగా అర్థం చేసుకోవాలి. తగినట్టుగా సంసిద్ధమవాలి. ఇదే విద్యార్థుల కర్తవ్యం!<br /> </b><br />‘ఐఐటీ ప్రవేశపరీక్ష కొరకరాని కొయ్యే', 'ఐఐటీల్లో సీటు సాధించటం మరింత కఠినం', 'ఐఐటీ ప్రవేశపరీక్ష అందని ద్రాక్ష'- ఇలాంటి వ్యాఖ్యలు ఇటీవల తరచూ వినపడుతున్నాయి. వీటినిచూసి చాలామంది అధైర్యం పెంచుకుంటున్నారు కూడా. ఇది సరి కాదు. పరీక్ష నిర్వహణలో కొత్త మార్పులు ప్రవేశపెట్టినపుడు వాటిని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే అయోమయం, ఆందోళన తగ్గిపోతాయి. పరీక్షను దీటుగా, మెరుగ్గా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసమూ ఏర్పడుతుంది.<br /><br />ఐఐటీ ప్రవేశపరీక్షలో ప్రవేశపెడుతున్న మార్పులు- పరీక్ష నిర్వహణ పద్ధతిలో జరుగుతున్నవే తప్ప పరీక్ష నమూనాలో కానీ, సిలబస్లో కానీ జరుగుతున్న మార్పులు కావు. సబ్జెక్టును క్షుణ్ణంగా చదువుకుని, భావనలపై అవగాహన పెంచుకునే విద్యార్థులు ఈ మార్పుల కారణంగా నష్టపోయేదేమీ లేదు. అందుకని వారు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!<br /><br /><b>నాటి పరీక్షలే... </b><br />ఇంతవరకూ ఉన్న ఏఐఈఈఈ లాగా జేఈఈ-2013 మెయిన్స్ పరీక్ష ఉంటుంది. అలాగే ఇంతవరకూ ఉన్న ఐఐటీ-జేఈఈలాగా జేఈఈ-2013 అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుంది. కాకపోతే జేఈఈ మెయిన్స్ పరీక్ష, జేఈఈ అడ్వాన్స్డ్కు ముఖద్వారం (గేట్వే) అవుతుంది. ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈలు ఎంతోకాలంగా విద్యార్థులు రాస్తున్న పరీక్షలే కాబట్టి ఇంక ఆందోళన దేనికి?<br /><br />అయితే ఇంటర్మీడియట్ మార్కులకు ప్రాధాన్యం పెరిగిందనేది గమనించాలి. ఈ ఒక్క విషయంలో విద్యార్థులు తగిన జాగ్రత్త తీసుకుంటే ఐఐటీల్లో ప్రవేశం ఏమంత కష్టం కాదు. ప్రవేశపరీక్షలో జరగబోతున్న మార్పులు అర్హతా నిబంధనలకు సంబంధించిన సాంకేతికపరమైనవే కానీ సబ్జెక్టు పరమైనవి కాదు!<br /><br /><b>ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే... </b><br />1) ఇంటర్ లేదా సమానమైన బోర్డు పరీక్షలో ఆ సంవత్సరం ఉత్తీర్ణులైన టాప్ 20 పర్సంటైల్ విద్యార్థుల్లో ఉండాలి. <br />2) జేఈఈ మెయిన్స్లో ర్యాంకు సాధించాలి. అంతేకాకుండా మొదటి లక్షా యాబైవేలమందిలో ఒకడవ్వాలి. <br />3) జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ర్యాంకు సాధించాలి.<br /><br />తుది పరీక్ష అయిన అడ్వాన్స్డ్లో సాధించే ర్యాంకు ఆధారంగానే సీటును కేటాయిస్తారు. మొదటి రెండూ eligibility conditions గానే ఉంటాయి. అంటే జేఈఈ మెయిన్స్ ర్యాంకు, ఇంటర్ మార్కులకు ఐఐటీలో సీటు కేటాయించడంలో ప్రాధాన్యం ఉండదు.<br /><br /><b>అర్హతా నిబంధనల్లో తేడా </b><br />ఈ పరీక్షలన్నిటికీ చదివే సిలబస్ ఒకటే అయినా బహుముఖ వ్యూహం అవసరం. ఇక్కడ విద్యార్థులు గమనించదగ్గ విషయం ఏమిటంటే- ఎన్ఐటీలూ, ఐఐఐటీల్లో ప్రవేశం పొందడానికీ; ఐఐటీల్లో ప్రవేశం పొందడానికీ ఉన్న అర్హత నిబంధనల్లో వ్యత్యాసం!<br /><br />ఎన్ఐటీలూ, ఐఐఐటీల్లో ప్రవేశం పొందడానికి బోర్డు పరీక్షలో టాప్ 20 పర్సంటైల్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ సంస్థల్లో సీటు కేటాయించడం కోసం ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ, జేఈఈ మెయిన్స్ పరీక్ష మార్కులకు 60 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్ మార్కుల వెయిటేజీ నార్మలైజేషన్ జరిగిన తర్వాతే ఉంటుంది.<br /><br />ఐఐటీల్లో సీటు పొందడానికి ఇంటర్ మార్కులతో, జేఈఈ మెయిన్స్ ర్యాంకుతో ప్రత్యక్షంగా సంబంధం లేదు. కానీ జేఈఈ మెయిన్స్లో ఉత్తీర్ణులైనవారిలో మొదటి లక్షాయాబైవేలమందిలో, ఇంటర్లో ఉత్తీర్ణులైనవారిలో టాప్ 20 పర్సంటైల్లో ఉండాలి. ఇవీ అర్హతా నిబంధనలు. వీటిని అర్థం చేసుకుని తగిన ప్రిపరేషన్ వ్యూహం రూపొందించుకోవాలి.<br /><br /><b>సబ్జెక్టుపరంగా ప్రాధాన్యం </b><br />మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలకు సమ ప్రాధాన్యమే ఉంది. అయితే సబ్జెక్టుపరంగా ఆలోచిస్తే- భౌతికశాస్త్రంలోని ప్రశ్నలు మన రాష్ట్ర విద్యార్థులకు కఠినంగా ఉంటాయి. అందుకనే వీరు దీనిపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది.<br /><br />గణితం స్కోరింగ్ సబ్జెక్టని తెలిసిందే. మంచి ర్యాంకు సాధనకు ఈ సబ్జెక్టును నమ్ముకోవాల్సిందే. మూడో ప్రాధాన్యం రసాయనశాస్త్రానిది. ఎందుకంటే- మిగిలిన రెండు సబ్జెక్టుల్లో ఎక్కువగా కాల్క్యులేషన్ ఆధారిత ప్రశ్నలుంటే దీనిలో కంటెంట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ. కాల్క్యులేషన్లలో పొరపాట్లు జరిగే అవకాశం అధికం. ఇక ఇంటర్ పరీక్షలో కూడా టాప్ 20 పర్సంటైల్లో ఉండాలి కాబట్టి ఈ మూడు సబ్జెక్టులతో పాటు లాంగ్వేజెస్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి.<br /><br /><b>లాభం... నష్టం </b><br />తగిన ప్రతిభా సామర్థ్యాలు లేకున్నా కోచింగ్ బలంతోనో, ఊహించి సమాధానాలు రాసి తమ అదృష్టబలంతోనో ఐఐటీల్లో సీటు పొందాలనుకున్న విద్యార్థులకే ఈ మార్పుల వల్ల నష్టం. సబ్జెక్టును చదివే ప్రతిభావంతులకు మాత్రం ఎలాంటి నష్టమూ ఉండదు.<br /><br />ఐఐటీ-జేఈఈ సన్నద్ధతలో పడి ఇంతవరకూ విద్యార్థులు ఏఐఈఈఈని నిర్లక్ష్యం చేసేవారు. అటు ఐఐటీల్లో సీటు రాక, ఇటు ఏఐఈఈఈ సరిగా రాయక రెండు రకాలుగానూ నష్టపోయేవారు. ఇప్పుడా ప్రమాదం లేదు. ఎందుకంటే ఏఐఈఈఈ (జేఈఈ-మెయిన్స్), ఐఐటీ-జేఈఈ (జేఈఈ-అడ్వాన్స్డ్)కి స్క్రీనింగ్ పరీక్ష మారింది. ఇది కూడా విద్యార్థులకు లాభదాయకమే. ఈ మార్పుల వల్ల ఇంటర్ మార్కులకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీనివల్ల తాము నష్టపోకుండా ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.<br />
<br /><span style="font-size: large;"><b>ఎక్కణ్ణుంచి ఆరంభించాలి?</b></span> <b> www.eenadu.net లో చదువు పేజీని చూడండి. </b><br /><br /></div>
చదువుhttp://www.blogger.com/profile/00596857864960650085noreply@blogger.com0