ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 23 August 2011

గ్రూప్‌-1 నగారా మోగింది!


 ఇంకో  నెలరోజుల్లోనే  గ్రూప్‌-1 మెయిన్స్‌ రాతపరీక్ష ! 

సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3 వరకూ పరీక్ష  నిర్వహించబోతున్నట్లు ఏపీపీఎస్‌సీ ప్రకటించింది.

ఇప్పుడున్న వ్యవధిలో  ప్రిపరేషన్‌ను పతాకస్థాయికి తీసుకువెళ్ళాలి. ఇదే అభ్యర్థుల కర్తవ్యం.

ఆశావహ దృక్పథంతో, విజయోత్సాహంతో పరీక్షను ఉత్తమంగా రాయటానికి సర్వం సన్నద్ధం చేసుకోవాలి!

ఒక్కో పేపర్ కు ఒక్కో స్వభావం. దాన్ని గుర్తించి  అనుగుణంగా సిద్ధమైతేనే గెలుపు సాధ్యమవుతుంది.

ఈ పట్టిక చూడండి-





 ఇలాంటి  ఉపయోగపడే చాలా  సూచనలతో  ఓ  కథనం చదువు  పేజీలో ప్రచురితమైంది. రచయిత కొడాలి భవానీ శంకర్.‌

 ఈనాడు చదువు నెట్ ఎడిషన్లో  చదవటానికి ఇక్కడ  క్లిక్ చేయండి! 


No comments:

Post a Comment