ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Sunday 21 August 2011

గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది!

న రాష్ట్రంలోని  ఉద్యోగార్థులు ప్రధానంగా భావించే రెండు పరీక్షల షెడ్యూల్ ని  ప్రకటించారు. 
 

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3 వరకూ నిర్వహించబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్ సీ) కార్యదర్శి పూనం మాలకొండయ్య శనివారం ఈ విషయం తెలిపారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్షలు  జరుగుతాయి.
 



ఈ వార్త ఇవాళ ఈనాడులో  వచ్చింది.




 గ్రూప్-2 పరీక్షలను  అక్టోబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తారు.

 

ఏపీపీఎస్ సీ అధికారిక  ప్రకటన కూడా  వెలువడింది. చూడండి.  














విద్యార్థులకు ఉపయోగపడే  మరో రెండు ముఖ్యమైన వార్తలు...






No comments:

Post a Comment